हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest News: Vijay: నటుడు విజయ్ కి బాంబు బెదిరింపులు

Anusha
Latest News: Vijay: నటుడు విజయ్ కి బాంబు బెదిరింపులు

టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ (Vijay) కి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని
నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో
రాష్ట్ర డీజీపీ (State DGP) ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ (E-mail) పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేయగా, పేలుడు పదార్థాలు ఏమి లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Stampede: ముందుచూపు లేని అధికారులు

Vijay

టీవీకే పార్టీ నాయకులపై కేసు నమోదు

కరూర్ లో విజయ్ సభలో తొక్కిసలాట దుర్ఘటనలో నలుగురు టీవీకే పార్టీ (TVK party) నాయకులపై కేసునమోదు చేశారు పోలీసులు. దీంతో మద్రాసు హైకోర్టు (Madras High Court) లో విజయ్ పార్టీ పిటిషన్ వేసింది.పోలీసులు లాఠీఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని,

ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పార్టీ ఆరోపిస్తూ పిల్ వేసింది. తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) మాత్రం సెట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 41మంది మరణించారు. అనేకులు గాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870