हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Congress : ఆపరేషన్​ సిందూర్​ను బీజేపీ రాజకీయం చేస్తోంది : కాంగ్రెస్‌ పార్టీ

Sudha
Congress : ఆపరేషన్​ సిందూర్​ను బీజేపీ రాజకీయం చేస్తోంది : కాంగ్రెస్‌ పార్టీ

ఆపరేషన్‌ సిందూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. భారత్‌- పాక్‌ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించింది. దీనిపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బుధవారం సాయంత్రం దిల్లీలోని అక్బర్‌ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్, ప్రియాంకా గాంధీ వాద్రా, సచిన్‌ పైలట్‌తో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేడాతో కలిసి జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు.

Congress : ఆపరేషన్​ సిందూర్​ను బీజేపీ రాజకీయం చేస్తోంది : కాంగ్రెస్‌ పార్టీ
Congress : ఆపరేషన్​ సిందూర్​ను బీజేపీ రాజకీయం చేస్తోంది : కాంగ్రెస్‌ పార్టీ

జైహింద్ పేరిట ర్యాలీలు
రానున్న రోజుల్లో ప్రభుత్వం నంచి సమాధానాలు కోరుతూ వివిధ రాష్ట్రాల్లో జైహింద్ పేరిట ఈ ర్యాలీలు జరుగుతాయని జైరాం రమేశ్ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై రాజకీయాలు చేయడం తగదన్నారు. సైనిక చర్య సాయుధ దళాలు, దేశానికి చెందినది అయినప్పటికీ, బీజేపీ దీన్ని తమ బ్రాండ్‌గా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ను స్వాగతించమని అన్నారు. పాక్‌పై చర్యలకు మద్దతు ఇచ్చారమని తెలిపారు. మేం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తే, రెండు సార్లు భేటీలు జరిగితే ప్రధాని మాత్రం హాజరు కాలేదని అన్నారు. కేవలం లాంఛనప్రాయంగానే ముగిశాయని పేర్కొన్నారు.
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి పహల్గాం ఉగ్రదాడి గురించి చర్చించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ లేఖ రాశారని జైరాం రమేశ్ అన్నారు. ఈ నెల 25న ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు సమాచారం ఉందని, ఆ సమావేశానికి విపక్ష రాష్ట్రాల సీఎంలను ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. వారు చేసిన తప్పేంటి అని అన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరుపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. అని జైరాం రమేశ్ డిమాండ్‌ చేశారు.

Read Also : Colonel Sofiya Qureshi: కల్నల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు – మంత్రిపై ఎఫ్‌ఐఆర్, క్షమాపణలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870