हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

బీజేపీ ఆదాయం 4340 కోట్లు

sumalatha chinthakayala
బీజేపీ ఆదాయం 4340 కోట్లు

2023-24 ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ : బీజేపీ ఆదాయం 4340 కోట్లు.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం 83.85 శాతం పెరిగింది. దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.

బీజేపీ ఆదాయం 4,340 కోట్లు
బీజేపీ ఆదాయం 4340 కోట్లు

రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానం

ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సోమవారం తన నివేదికలో వెల్లడించింది. రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ రెండోస్థానంలో నిలిచింది. హస్తం పార్టీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 170.82 శాతం పెరుగుదలతో 772.74 కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది. ఆ తర్వాత రూ.167.63 కోట్లతో సీపీఐ(ఎం), రూ.64.77 కోట్లతో బీఎస్పీ, రూ.22.68 కోట్లతో ఆప్‌, రూ.22.44 లక్షలతో ఎన్పీపీ వరుసగా నిలిచాయి.

బీజేపీ ఖర్చులు 50 శాతమే..

బీజేపీ తన ఆదాయంలో రూ.2,211.69 కోట్లు (50.96 శాతం) వ్యయం చేయగా.. కాంగ్రెస్‌ పార్టీ రూ.1025.24 కోట్లు (83.69 శాతం) ఖర్చు చేసినట్టు ఏడీఆర్‌ తెలిపింది. సీపీఐ (ఎం) రూ.127.28 కోట్లు (75.93 శాతం), బీఎస్పీ రూ.43.18 కోట్లు (66.67 శాతం) ఖర్చు చేశాయి. ఆప్‌, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు చేసినట్టు ఏడీఆర్‌ నివేదించింది. ఆప్‌ రూ.34.09 కోట్లు ఖర్చు చేసింది. జాతీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఎక్కువ ఆదాయం సమకూరింది. బీజేపీకి రూ.3,967.14 కోట్లు, కాంగ్రెస్‌ రూ.1,129.66 కోట్లు, సీపీఐ (ఎం) రూ.74.68 కోట్లు, ఆప్‌ రూ.22.13 కోట్లు పొందాయి.

బీజేపీ ఆదాయం లో భారీ పెరుగుదల

2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ యొక్క ఆదాయం గణనీయంగా పెరిగింది. 83.85 శాతం పెరిగిన ఆదాయం, దేశంలోని రాజకీయ చరిత్రలో క్షేత్రస్థాయి విరాళాల విషయంలో ప్రభావవంతమైన మార్పులను చాటిచెప్పింది. 4,340.47 కోట్ల రూపాయలు పొందిన బీజేపీ, ఈ స్థాయిలో ఆదాయం సమకూర్చుకోవడం ఇతర జాతీయ పార్టీలకు కూడా సంకేతాన్ని ఇచ్చింది. భారతదేశంలో రాజకీయ పార్టీలు విరాళాలను సమకూర్చే పద్ధతులపై పారదర్శకత పెరిగినప్పటికీ, భారీగా పెరిగిన డొనేషన్లకు ఉన్న కారణాలు ఇంకా అనేక చర్చలకు దారితీస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్

SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం

వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…

వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…

ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ

నందాదేవిలో అదృశ్యమైన అమెరికా అణు పరికరం 60 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్

నందాదేవిలో అదృశ్యమైన అమెరికా అణు పరికరం 60 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

📢 For Advertisement Booking: 98481 12870