हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bihar Results: ఓటమితో లాలూ కుటుంబంలో ముదురుతున్న వివాదం

Sushmitha
Telugu News: Bihar Results: ఓటమితో లాలూ కుటుంబంలో ముదురుతున్న వివాదం

లాలూ (Lalu) ఇంట్లో ముదురుతున్న విభేదాలు.. సోదరిపై చెప్పు విసిరిన తేజస్వి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Results) మహాగర్ బంధన్ ఘోర పరాజయం పాలైన తేజస్వీ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోవడం లేదు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి లాలూ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశంలో జరిగిన తీవ్ర ఘర్షణ నేపధ్యంలోనే లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పి, తన కుటుంబంతో కూడా తెగతెంపులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read Also: Latest news: Bihar: 10వ సారి బీహార్‌ CM నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Bihar Results
Bihar Results: Controversy deepens in Lalu’s family after defeat

ఒకరిపై ఒకరు మాటల యుద్ధం

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున జరిగిన సమీక్షా సమావేశంలోనే తేజస్వీ యాదవ్, (Tejaswi Yadav) ఆయన సోదరి రోహిణి ఆచార్య మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ పై పార్టీ కార్యకర్తల నిరసనలకు సంబంధించి రోహిణి ఒక సూచన చేయగా.. తేజస్వీ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అనంతరం తేజస్వీ తన సోదరిని ఉద్దేశించి ‘నీవల్లే మేం ఎన్నికల్లో ఓడిపోయాం.. నువ్వు మాకు శాపంగా మారావు’ అని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆగ్రహంతో అతను తన సోదరిపైకి చెప్పు విసిరినట్లు సమాచారం.

తీవ్ర ఆవేదన చెందిన రోహిణి

ఈ అవమానం రోహిణిని (Rohini) తీవ్రంగా కలచివేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా రోహిణి ప్రకటించారు. అలాగే కుటుంబం నుంచి కూడా తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. నన్ను సంజయ్ యాదవ్ చేయమని అడిగిందే ఇదే అని రోహిణి ఆరోపించారు. కాగా రోహిణి తన తండ్రి లాలూ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. 

అవును ఓడితే నీవల్లే ఓడామని.. గెలిస్తే దానికి నేనే బాధ్యుడిని అని అనడం సహజమే. ఓటమి ఇతరులపై సులభంగా ఇతరులపై నెట్టి, తమ తప్పు ఏమీ లేదని నిరూపించుకునే ప్రయత్నంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. తేజస్వీ యాదవ్ కూడా తన సోదరి విషయంలో ఇదే తప్పు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

📢 For Advertisement Booking: 98481 12870