हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Telugu News: Bihar Results: ఓటమితో లాలూ కుటుంబంలో ముదురుతున్న వివాదం

Sushmitha
Telugu News: Bihar Results: ఓటమితో లాలూ కుటుంబంలో ముదురుతున్న వివాదం

లాలూ (Lalu) ఇంట్లో ముదురుతున్న విభేదాలు.. సోదరిపై చెప్పు విసిరిన తేజస్వి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Results) మహాగర్ బంధన్ ఘోర పరాజయం పాలైన తేజస్వీ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోవడం లేదు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి లాలూ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశంలో జరిగిన తీవ్ర ఘర్షణ నేపధ్యంలోనే లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పి, తన కుటుంబంతో కూడా తెగతెంపులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read Also: Latest news: Bihar: 10వ సారి బీహార్‌ CM నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Bihar Results
Bihar Results: Controversy deepens in Lalu’s family after defeat

ఒకరిపై ఒకరు మాటల యుద్ధం

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున జరిగిన సమీక్షా సమావేశంలోనే తేజస్వీ యాదవ్, (Tejaswi Yadav) ఆయన సోదరి రోహిణి ఆచార్య మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ పై పార్టీ కార్యకర్తల నిరసనలకు సంబంధించి రోహిణి ఒక సూచన చేయగా.. తేజస్వీ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అనంతరం తేజస్వీ తన సోదరిని ఉద్దేశించి ‘నీవల్లే మేం ఎన్నికల్లో ఓడిపోయాం.. నువ్వు మాకు శాపంగా మారావు’ అని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆగ్రహంతో అతను తన సోదరిపైకి చెప్పు విసిరినట్లు సమాచారం.

తీవ్ర ఆవేదన చెందిన రోహిణి

ఈ అవమానం రోహిణిని (Rohini) తీవ్రంగా కలచివేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా రోహిణి ప్రకటించారు. అలాగే కుటుంబం నుంచి కూడా తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. నన్ను సంజయ్ యాదవ్ చేయమని అడిగిందే ఇదే అని రోహిణి ఆరోపించారు. కాగా రోహిణి తన తండ్రి లాలూ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. 

అవును ఓడితే నీవల్లే ఓడామని.. గెలిస్తే దానికి నేనే బాధ్యుడిని అని అనడం సహజమే. ఓటమి ఇతరులపై సులభంగా ఇతరులపై నెట్టి, తమ తప్పు ఏమీ లేదని నిరూపించుకునే ప్రయత్నంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. తేజస్వీ యాదవ్ కూడా తన సోదరి విషయంలో ఇదే తప్పు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870