हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Bihar Results: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు

Sushmitha
Telugu News: Bihar Results: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు

దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ (Bihar Results)నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్ లోని నగ్రోటాలో బీజపీ జయభేరి మోగించగా, బడ్గంలో పీడీపీ గెలిచింది. రాజస్థాన్ లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్, ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ ఎఫ్ గెలుపొందింది. 

పంజాబ్ లోని తరణ్ తరణ్ ను ఆప్ నిలబెట్టుకుంది. ఝార్ఖండ్ లోని ఘట్సిలాలో ఝార్ఖండ్ ముక్తి మోర్చ ఆధికర్యంలో సాగుతోంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,6000కిపైగా ఓట్ల.

Read Also: Stock market: లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు

Bihar Results
Bihar Results

మెజార్టీతో బీజేపీ అభ్యర్థి

మోర్ఫాల్ సుమన్ పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్ లాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఒక క్రిమినల్ కేసులో కన్వర్ లాల్ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడి ఇక్కడ ఉప ఎన్నికల అనివార్యం అయింది. 

ఇతర ప్రాంతాల్లో గెలుపొందిన అభ్యర్థులు

జమ్మూకాశ్మీర్ లోని(Jammu and Kashmir) నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి దేవ్ యానీ రాణా భారీ ఆధీక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నికల నిర్వహించారు. తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ కు 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

అన్నదాతలకు అదనపు ఆదాయం.. భారీ సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు

అన్నదాతలకు అదనపు ఆదాయం.. భారీ సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు

కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన

కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విజయ్‌ భార్య?

కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విజయ్‌ భార్య?

మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు!: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు!: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో నిరాశ

గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో నిరాశ

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

పశు సంపద పెంచితేనే.. స్వచ్ఛమైన పాలు

పశు సంపద పెంచితేనే.. స్వచ్ఛమైన పాలు

📢 For Advertisement Booking: 98481 12870