हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

News Telugu: Bihar Risult: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ పార్టీ

Rajitha
News Telugu: Bihar Risult: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ పార్టీ

బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే ఈ ప్రాంతంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ బలమైన ఆధిక్యాన్ని సాధించింది. ముఖ్యంగా కొచ్చధామన్ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి ఎండీ సర్వార్ ఆలమ్ ఘన గెలుపుని నమోదు చేశారు. తన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి ముజాహిద్ ఆలమ్‌పై 20 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఆయన విజయాన్ని మరింత కీలకంగా మార్చింది. మొత్తం ఓట్ల లెక్కింపులో సర్వార్ ఆలమ్‌కు 81,860 ఓట్లు లభించగా, ఆర్జేడీకి 58,839 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బినాదేవికి 44,858 ఓట్లు వచ్చాయి.

Read also: Amit Malviya : 95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్‌కే దక్కుతాయి.. బీజేపీ నేత

మజ్లిస్ ఒక సీటును గెలుచుకోవడం

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల తీరు చూస్తే, బీజేపీ–జేడీయూ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి బలమైన ఆధిక్యంతో ముందంజలో ఉంది. మొత్తం 243 స్థానాల్లో 200కిపైగా సీట్లను కైవసం చేసుకునేలా ట్రెండ్ కనిపిస్తోంది. మహాఘట్‌బంధన్ మాత్రం తక్కువ సంఖ్యలో సీట్లతో పరిమితమవుతోంది. మజ్లిస్ ఒక సీటును గెలుచుకోవడం పార్టీకి ఉత్తేజాన్నిచ్చే అంశమయ్యింది. ఈ ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870