हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

News Telugu: Bihar Elections: బీహార్ లో ఎవరి బలాలేంత?

Rajitha
News Telugu: Bihar Elections: బీహార్ లో ఎవరి బలాలేంత?

బీహార్ Bihar రాజకీయాలు మళ్లీ ఉత్కంఠభరితంగా మారాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 121 స్థానాలకు నవంబర్ 6న, మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉండగా, ప్రతిపక్ష ఇండి కూటమి ఈసారి అధికారం కోసం బలంగా పోటీ చేయనుంది. ముఖ్యంగా చిరాగ్ పాశ్వాన్ Chirag Paswan నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) తిరిగి ఎన్డీఏలో చేరడం, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ పార్టీ రంగప్రవేశం చేయడం, అలాగే అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని AIMIM ప్రభావం ఈ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

BC Caste: ప్రత్యేక కమిషన్ తో బిసిల కులగణన నిర్వహించాలి: కె.రామకృష్ణ

Bihar Elections

Bihar Elections

ఎన్డీఏలో

ఎన్డీఏలో జేడీయూ, బీజేపీ సగం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మిత్రపక్షాలకు సుమారు 38 సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ మాత్రం 40 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇంకా, ఇండి కూటమిలో ఆర్జేడీ 150 సీట్లు కోరుతుండగా, కాంగ్రెస్‌కు 55 సీట్లు ఇవ్వాలని ఆఫర్‌ చేసింది. ఇతర మిత్రపక్షాలకు మిగిలిన సీట్లు కేటాయించే అవకాశం ఉంది.

ప్రశాంత్ కిషోర్ నూతనంగా ఏర్పాటు చేసిన జాన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనుంది. అక్టోబర్ 9న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. NDA, INDIA కూటములకు విరుద్ధంగా ఓటు వేయని ప్రజల మద్దతు తమ పార్టీకి వస్తుందనే విశ్వాసాన్ని కిషోర్ వ్యక్తం చేశారు. ఇక AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సీమాంచల్ ప్రాంతంలో ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కులగణన, నిరుద్యోగం, వలసలు వంటి సమస్యలే ప్రధాన చర్చాంశాలు. బీహార్‌ రాజకీయ దిశను నిర్ణయించే ఈ ఎన్నికలపై దేశం అంతా దృష్టి సారించింది.

బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ జరుగుతోంది?
ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ) మరియు ఇండి కూటమి (ఆర్జేడీ, కాంగ్రెస్ తదితరులు) మధ్య ప్రధాన పోటీ ఉంది.

ఈ ఎన్నికల్లో కొత్త పార్టీగా ఎవరున్నారు?
ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జాన్ సురాజ్ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870