हिन्दी | Epaper

Telugu News: Bihar Elections: బీహార్ ఎన్నికల్లో గెలిచేతి వీరే.. సంచలన సర్వే

Pooja
Telugu News: Bihar Elections: బీహార్ ఎన్నికల్లో గెలిచేతి వీరే.. సంచలన సర్వే

ఈనెల 6, 11 రెండు విడతలుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఇక్కడ ఇండియా కూటమి, ఎన్డీయే, ప్రశాంత్ కిషోరే నేతతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇటీవల జేవిసీ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఎన్నికల్లోఎన్డీయే కూటమికి గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎన్డీయే కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహాగర్ బంధన్ కు 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

Read Also: Bihar Elections: బీహార్ లో నువ్వా నేనా అంటూ ఎన్డీయే కూటమి ఆర్జేడీ

Bihar Elections
Bihar Elections

ఇందులో ఆర్జేడీ(RJD) 69-78, కాంగ్రెస్ 9-17, సీపీఐ (ఎంఎల్) 12-14, సీపీఐ(ఎం) 1-2 వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జన్ సూరాజ్ పార్టీకి కేవలం ఒక్క స్థానంలోనే గెలుస్తుందని తెలిపింది. ఏఐఎంఐఎం, బిఎస్పి, ఇతరులు 8-10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తన సర్వేలో తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870