हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Latest News: Bihar Elections: ఎన్డీఏ భారీ ఆధిక్యం – AIMIM‌కు పెద్ద షాక్

Pooja
Latest News: Bihar Elections: ఎన్డీఏ భారీ ఆధిక్యం – AIMIM‌కు పెద్ద షాక్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంటున్న వేళ, రాజకీయ సమీకరణాలు స్పష్టమవుతున్నాయి. మొత్తం 174 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 66 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిశోర్‌ జనసురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్కింపు ధోరణుల ప్రకారం ఎన్డీఏ మరోసారి భారీ మెజారిటీతో బీహార్‌లో అధికారంలోకి రానుంది.

Read Also: Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం

Bihar Elections
Bihar Elections

AIMIM‌కు పెద్ద ఎదురుదెబ్బ

2020లో ఐదు అసెంబ్లీ స్థానాలు(Bihar Elections) గెలిచి సీఘ్ర ఎదుగుదల చూపిన AIMIM‌కు ఈసారి పెద్ద షాక్ ఎదురైంది. తాజా ట్రెండ్‌ల ప్రకారం ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లో—బలరాంపూర్, బైసి—లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

  • బలరాంపూర్: గత ఎన్నికల్లో AIMIM ఈ స్థానం గెలవలేదు, కానీ ఈసారి ముందంజలో ఉంది.
  • బైసి: 2020లో గెలిచిన ఐదు స్థానాల్లో ఒకటే ప్రస్తుతం ఆధిక్యంలో నిలిచింది.

అదే సమయంలో, అమూర్, బహదూర్‌గంజ్, జోకిహాట్, కోచాధామన్‌ వంటి 2020లో AIMIM గెలిచిన నాలుగు స్థానాల్లో ఇప్పుడు బలహీన స్థితిలో ఉంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ (అమూర్ ఎమ్మెల్యే) కూడ తమ స్థానంలో వెనుకబడి ఉన్నారు. 2020 ఎన్నికల తర్వాత AIMIMకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరగా, ఇమాన్ ఒక్కరే పార్టీలో మిగిలారు.

సీమాంచల్‌లో కూడా AIMIMకు దెబ్బ

సీమాంచల్ ప్రాంతం—అర్రియా, కటిహార్, కిషన్‌గంజ్, పూర్ణియా—లోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం వల్ల AIMIM ఈ ప్రాంతాన్ని బలమైన కోటగా భావించింది. అయితే ప్రస్తుత ట్రెండ్‌లు ఆ ప్రాంతంలో కూడా ఎన్డీఏ ప్రభావం పెరిగిందనే సంకేతాలు ఇస్తున్నాయి. సీమాంచల్‌లో మొత్తం 18 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండటం AIMIMకు పెద్ద నిరాశగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

2 గంటల దూరం ఇక 15 నిమిషాలు.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోడీ

2 గంటల దూరం ఇక 15 నిమిషాలు.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోడీ

భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

ఢిల్లీ హైకోర్టులో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ హైకోర్టులో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

📢 For Advertisement Booking: 98481 12870