हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Latest News: Bihar Assembly Elections: ప్రశాంత్ కిశోర్ పార్టీ నాలుగు స్థానాల్లో ఆధిక్యం

Aanusha
Latest News: Bihar Assembly Elections: ప్రశాంత్ కిశోర్ పార్టీ నాలుగు స్థానాల్లో ఆధిక్యం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాల్లో (Bihar Assembly Elections) అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) (పీకే) స్థాపించిన ‘జన సురాజ్’ పార్టీ, తొలిసారి ఎన్నికల బరిలో దిగి గుర్తింపు పొందుతోంది.

Read Also: Bihar Assembly Elections: రాఘోపూర్‌లో తేజస్వీయాదవ్ ముందంజ!

నాలుగు సీట్లలో ఆధిక్యంలో ముందంజ

ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోరంగా విఫలమవుతుందని అంచనా వేసినప్పటికీ, , శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో (Bihar Assembly Elections) ఆ పార్టీ బలమైన ఆరంభాన్ని అందుకుంది. ప్రాథమిక ట్రెండ్స్ ప్రకారం జన సురాజ్ నాలుగు సీట్లలో ఆధిక్యంలో ముందంజలో ఉంది.శుక్రవారం ఉదయం 8:45 గంటల సమయానికి వెలువడిన తొలి రౌండ్ల ఫలితాల్లో జన సురాజ్ పార్టీ (Jana Suraj Party) నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

బీహార్‌లోని మొత్తం 243 స్థానాలకు గాను 239 స్థానాల్లో ఈ పార్టీ పోటీకి దిగింది. మరోవైపు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో విజయపథంలో దూసుకుపోతోంది.

జన సురాజ్ పార్టీ గెలిచే సీట్ల సంఖ్య పరిమితంగానే ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్’ కూటమికి చెందిన కీలక ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా, పీకే పార్టీ పరోక్షంగా ఎన్డీఏ విజయానికి దోహదపడనుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

భగీరత్‌పురలో కలుషిత నీటి కల్లోలం.. 8 మంది మృతి

భగీరత్‌పురలో కలుషిత నీటి కల్లోలం.. 8 మంది మృతి

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

సంవత్సరాంతంలో బంగారం ధర తగ్గింది, వెండిలోనూ పతనం

సంవత్సరాంతంలో బంగారం ధర తగ్గింది, వెండిలోనూ పతనం

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870