हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Ayyappa: ఆన్ లైన్ లో అయ్యప్ప ప్రసాదం

Sushmitha
Telugu News: Ayyappa: ఆన్ లైన్ లో అయ్యప్ప ప్రసాదం

అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులకు శబరిమల ఆలయ కమిటీ ఒక శుభవార్త తెలిపింది. శబరిమల వరకు రాలేని భక్తులు ఇకపై తమ ఇంటి వద్దకే స్వామి వారి ప్రసాదాన్ని తెప్పించుకునే వీలు కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్(Order online) చేస్తే స్వామి వారి ప్రసాదాన్ని నేరుగా ఇంటికే పంపిస్తామని ట్రావెన్‌కూర్‌ దేవస్వోం బోర్డు (TDB) ప్రకటించింది. మరో నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: Dasara Bonus: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రూ.30లక్ష–1.25కోట్లు బీమా

Ayyappa

ఆన్‌లైన్ ఆర్డర్‌కు కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్

కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్‌ సాయంతో ఈ సౌకర్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ట్రావెన్‌కూర్‌ దేవస్వోం బోర్డు వెల్లడించింది. శబరిమల లాంటి దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని బోర్డు తెలిపింది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుందని దేవస్వోం బోర్డు అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

1,252 దేవాలయాల ప్రసాదాలు అందుబాటులోకి

శబరిమలతో పాటు, ట్రావెన్‌కూర్‌ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే సదుపాయాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని బోర్డు పేర్కొంది. భక్తులు తాము నమ్మే దేవాలయం ప్రసాదాన్ని ఇంటి వద్ద నుంచే పొందే వీలు కలుగుతుందని తెలిపారు.

శబరిమల ప్రసాదాన్ని ఎప్పటి నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు?

మరొక నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ట్రావెన్‌కూర్ దేవస్వోం బోర్డు చర్యలు తీసుకుంటోంది.

ఈ సదుపాయం ఏయే దేవాలయాలకు వర్తిస్తుంది?

శబరిమలతో పాటు ట్రావెన్‌కూర్ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana/ghmc-employees-to-get-rs-30-lakh-1-25-crore-insurance/557075/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

📢 For Advertisement Booking: 98481 12870