हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ…

Sai Kiran
Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ…

Ram Mandir flag hoisting : అయోధ్య రామ మందిరంలో మంగళవారం (నవంబర్ 25, 2025) ప్రధాని నరేంద్ర మోదీ సాంప్రదాయబద్ధంగా కాషాయ ధ్వజాన్ని (ధర్మ ధ్వజం) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రామ మందిర నిర్మాణం పూర్తయిన సంకేతంగా నిలిచింది. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఇది ముగింపుగా నిలుస్తున్న ఘట్టమని ప్రధాని వ్యాఖ్యానించారు.

ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, “ఇది అయోధ్య మాత్రమే కాదు, భారత సాంస్కృతిక చైతన్యంలో ఒక చారిత్రాత్మక మలుపు. (Ram Mandir flag hoisting) శతాబ్దాల నాటి గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న బాధకు ఉపశమనం లభిస్తోంది. తరతరాలుగా చేసిన ఒక ప్రతిజ్ఞ ఈ రోజు నెరవేరింది” అని అన్నారు.

10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ త్రికోణాకార కాషాయ పతాకంపై సూర్యచిహ్నం, ‘ఓం’ గుర్తు, కోవిదార వృక్షం ప్రతీకలుగా ఉన్నాయి. ఇవి శ్రీరాముడి వీర్యశౌర్యం, ధర్మపాలనకు ప్రతిరూపాలని ప్రధాని పేర్కొన్నారు. రామమందిర గర్భగుడిలోని దైవిక శక్తి ఇప్పుడు ఆలయం శిఖరంపై ధర్మ ధ్వజం రూపంలో ప్రతిష్టితమైందని ఆయన వ్యాఖ్యానించారు.

Read also: Hyderabad: యూటీ ప్రచారంపై బీజేపీ కఠిన హెచ్చరిక

ఈ సందర్భంగా దేశం మానసిక బానిసత్వం నుంచి బయటపడే ప్రయాణంలో ఉందని మోదీ వ్యాఖ్యానించారు. విదేశీ ఆలోచనలే గొప్పవని భావించే ధోరణి నుంచి భారత సమాజం విముక్తి చెందుతోందని అన్నారు. ప్రజాస్వామ్యం భారత్‌కు బయట నుంచి వచ్చినది కాదని, అది భారతీయ సంస్కృతిలో సహజంగా నాటుకున్న విలువ అని స్పష్టం చేశారు.

రామ మందిర ప్రాంగణం భారత ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. అక్కడ వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యమహర్షులు, తులసీదాస్, శబరి మాత, నిషాదరాజు గుహ్యుడు వంటి మహనీయుల ఆలయాలు ఉండడం కలిసిన సంస్కృతి ప్రతిబింబమని తెలిపారు. జటాయువు, ఒక చిన్న గిల్లి విగ్రహాలూ చిన్న సేవలతోనూ మహత్తర లక్ష్యాలు సాధ్యమవుతాయన్న సందేశాన్ని ఇస్తాయన్నారు.

ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ వేడుక కొత్త యుగానికి శ్రీకారం చుట్టిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కాషాయ ధ్వజం ధర్మం, సత్యం, న్యాయం మాత్రమే కాదు, జాతీయ ఆత్మగౌరవానికి కూడా ప్రతీకగా నిలుస్తుందన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ విధానం అమలు

కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ విధానం అమలు

2026లో జనవరి నుంచి జరిగే మార్పులివే!

2026లో జనవరి నుంచి జరిగే మార్పులివే!

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

📢 For Advertisement Booking: 98481 12870