हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Anurag Thakur – రాహుల్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఫైర్‌

Sudha
Latest Telugu news : Anurag Thakur – రాహుల్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఫైర్‌

దేశంలో ఓట్‌ చోరీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం సాయంతో ఓట్ల చోరీకి పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ, ఈసీపై రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్రలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈసీ తీవ్ర అక్రమాల‌కు పాల్పడిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఓట్ల చోరీతో భార‌త ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిని ఎన్నిక‌ల సంఘం ర‌క్షిస్తోంద‌ని విమ‌ర్శించారు. రాహుల్‌ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

Anurag Thakur - రాహుల్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఫైర్‌
Anurag Thakur – రాహుల్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఫైర్‌

రాహుల్‌ తన నిరాధారమైన ఆరోపణలతో దేశంలో బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహా పరిస్థితులను సృష్టించాలనుకుంటున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thaku) విమర్శలు గుప్పించారు. ‘రాహుల్‌ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం పక్షపాతం లేకుండా పనిచేస్తుంటే.. రాహుల్‌ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు. దేశంలో బంగ్లాదేశ్, నేపాల్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అనురాగ్‌ ఠాకూర్ (Anurag Thaku) విమర్శించారు. ‘రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో ఆయనలో నిరాశ రోజురోజుకూ పెరుగిపోతోంది. అలాగే గెలుపుపై రాహుల్ గాంధీకి నమ్మకం పోయింది. ఆరోపణల రాజకీయాలను రాహుల్ తన అస్త్రంగా మార్చుకున్నారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. క్షమాపణ కోరడం, కోర్టుల నుంచి మందలింపులు పొందడం రాహుల్‌కు నిత్యకృత్యంగా మారింది’ అని ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thaku)ఎద్దేవా చేశారు.

అనురాగ్ ఠాకూర్ ఎవరు?

కెప్టెన్ అనురాగ్ సింగ్ ఠాకూర్ (జననం 24 అక్టోబర్ 1974) భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ నుండి లోక్సభలో పార్లమెంటు సభ్యుడు. ఆయన రెండవ మోడీ మంత్రివర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాలు మరియు సమాచార మరియు ప్రసార మంత్రిగా పనిచేశారు.

అనురాగ్ ఠాకూర్ను బీసీసీఐ ఎందుకు తొలగించింది?

ప్రమాణ స్వీకారంలో అబద్ధం చెప్పారనే ఆరోపణలతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు ఈరోజు తొలగించింది. అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు కూడా జారీ చేసింది. బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేను కూడా సుప్రీంకోర్టు తన పదవి నుంచి తొలగించింది.

బీసీసీఐని స్థాపించింది ఎవరు?


డిసెంబర్ 10, 1927న, తాత్కాలిక నియంత్రణ మండలి ఏర్పాటుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకోబడింది మరియు డిసెంబర్ 1928లో BCCI ఏర్పడింది . RE గ్రాంట్ గోవన్ దాని మొదటి అధ్యక్షుడిగా మరియు ఆంథోనీ డి మెల్లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sasikala-ed-is-tightening-the-trap-in-sasikalas-benami-assets-case/national/549784/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

📢 For Advertisement Booking: 98481 12870