हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Anil Ambani: పాపం అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ

Sushmitha
Telugu News: Anil Ambani: పాపం అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ

అనిల్ అంబానీ(Anil Ambani) ముకేష్ అంబానీ ఇద్దరు సోదరులు. కానీ ముకేష్ అంబానీ(Mukesh Ambani) తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ఒకరుగా ఉన్నారు. ఆయన వ్యాపారం దినదినపరివర్తన, మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్థిల్లుతున్నది. కానీ అనిల్ అంబానీ మాత్రం తన పారంలో పలు ఒడుదుడుకులను చవిచూస్తున్నారు. ఆర్థిక భారంతో ఆయన ప్రభావం సన్నగిల్లిపోతున్నది. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి కంపెనీల నుండి నిధులను మళ్లించడం ద్వారా రూ. 41,921 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిందని దర్యాప్తు మీడియా సంస్థ కోబ్రాపోస్ట్ ఆరోపించింది.

Read also : Indiramma illu update : ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు

 కోబ్రాపోస్ట్ దర్యాప్తు నివేదిక ప్రకారం, రిలయన్స్ కమ్యూనికేషన్స్

రిలయన్స్ క్యాపిటల్ వంటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీల నుండి బ్యాంకు రుణాలు ఆర్థిక సంస్థలకు మళ్లించబడ్డాయి. ఐపిఒల ద్వారా దాదాపు రూ.28,874 కోట్లు సేకరించబడ్డాయి.

Anil Ambani
Anil Ambani

ఆర్థిక అవకతవకలు రిలయన్స్ గ్రూప్ పై వచ్చిన మోసపూరిత ఆరోపణల్లో అతి ముఖ్యమైనది విదేశీ దేశాలను ఉపయోగించి ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అంటే రిలయన్స్ గ్రూప్ నేరుగా డబ్బు తీసుకురాలేదు కానీ సింగపూర్, మారిషన్, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ వంటి అనేక దేశాలలో పనిచేస్తున్న దాని అనుబంధ సంస్థలు, షెల్ కంపెనీల ద్వారా డబ్బు లావాదేవీలు చేసింది.

 దీని ద్వారా దాదాపు 1,535 బిలియన్ యుఎస్ డాలర్లు (భారతీయు కరెన్సీలో సుమూరు రూ.13,045 కోట్లు) మొత్తాన్ని లెక్కలు ఏకుండా అక్రమంగా భారతదేశంలోకి తీసుకువచ్చారని కోప్రాపోస్ట్ ఆరోపించింది. రిలయన్స్ ఇన్ ఫాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వంటి గ్రూప్ కంపెనీలు తమ షేర్ల ట్రేడింగ్ లో జరిగిన అవతవకలపై దర్యాప్తు కోరుతూ సెబీకి ఫిర్యాదులు చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

📢 For Advertisement Booking: 98481 12870