हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

News Telugu: Amit Shah: కాంగ్రెస్ సర్దార్ పటేల్‌కు సరైన గౌరవం ఇవ్వలేదు: అమీషా

Rajitha
News Telugu: Amit Shah: కాంగ్రెస్ సర్దార్ పటేల్‌కు సరైన గౌరవం ఇవ్వలేదు: అమీషా

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని ఆరోపిస్తూ, ఆయన మరణించిన 41 సంవత్సరాల తర్వాతే భారతరత్న పురస్కారం ఇవ్వడం దానికి నిదర్శనమని అన్నారు. పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా మాట్లాడుతూ, “సర్దార్ పటేల్ (Sardar Vallabhbhai Patel) మరణానంతరం కాంగ్రెస్ ఆయన వారసత్వాన్ని చెరిపివేయడానికి ప్రయత్నించింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ను నిర్మించి ఆయనకు తగిన గౌరవం అందించారు” అని తెలిపారు.

Read also: Ayodhya Rama temple: అయోధ్య రామ మందిరానికి రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు

Amit Shah

Amit Shah: కాంగ్రెస్ సర్దార్ పటేల్‌కు సరైన గౌరవం ఇవ్వలేదు

అతను ఇంకా మాట్లాడుతూ, పటేల్ భారత స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. “రేపు ఆయన 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నాం” అని చెప్పారు. అమిత్ షా ప్రకారం, నవంబర్ 1 నుంచి 15 వరకు ఏక్తా నగర్‌లో ‘ఏక్ భారత్ పర్వ్’ కార్యక్రమం జరుగుతుంది. ఇది గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతినాడు ముగుస్తుందని తెలిపారు.

Amit Shah: సర్దార్ పటేల్ గురించి మాట్లాడుతూ, “ఆయన కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఒక సిద్ధాంతం. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ నేతృత్వంలోని అనేక ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా నిలిచారు. అందుకే గాంధీజీ ప్రేమతో ఆయనకు ‘సర్దార్’ అనే బిరుదు ఇచ్చారు” అని అన్నారు. అంతేకాక, దేశ సమగ్రత విషయంలో పటేల్ చూపిన నాయకత్వాన్ని గుర్తుచేస్తూ, “స్వాతంత్ర్యం వచ్చిన రోజు సర్దార్ పటేల్ కమాండ్ రూమ్‌లో ఉండి లక్షద్వీప్‌ భద్రతను పర్యవేక్షించారు. ఆయన ధైర్య నిర్ణయాల వల్లే ఆ దీవులు భారత్‌లో భాగమయ్యాయి” అని షా వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ
0:21

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

📢 For Advertisement Booking: 98481 12870