हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా

Divya Vani M
Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా

Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా ఇందిరా గాంధీ పరిపాలనలో తనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఉద్యమం నిర్వహించారని, ఆ సమయంలో తాను వారం రోజుల పాటు జైలులో ఉన్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. అప్పట్లో తనపై కఠినంగా వ్యవహరించారని, భౌతిక దాడికి గురయ్యానని ఆయన ఆరోపించారు.

Amit Shah ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా
Amit Shah ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా

అసోంలోని డెర్గావ్‌లో ఏర్పాటు చేసిన లచిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమిత్ షా, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో నిర్బంధాలను ఎదుర్కొన్నానని అన్నారు. అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతి కోసం ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శాంతిని చవిచూసిందని, గత పదేళ్లలో భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయని ఆయన వివరించారు. అశాంతి కారణంగా గతంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన దాదాపు పది వేల మంది యువతీ, యువకులు ఆయుధాలను వదిలి సామాన్య జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు.

మొఘలుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన లచిత్ బర్ఫుకాన్ పేరును పోలీస్ అకాడమీకి పెట్టడం గర్వకారణమని అమిత్ షా అభిప్రాయపడ్డారు. చరిత్రను కేవలం అసోంకు పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870