हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం

Sudha
Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)కి కొత్త చైర్మన్‌ను నియమించారు.మాజీ ఐఏఎస్ అధికారి మరియు మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అయిన అజయ్‌ సేథ్‌‌ను (Ajay Seth) కేంద్ర ప్రభుత్వం IRDAI చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆజయ్‌ సేథ్‌ మూడేళ్ల కాలానికి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని ‘ది అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ క్యాబినెట్‌ వెల్లడించింది.

Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం
Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం

అజయ్‌ సేథ్‌ (Ajay Seth ) మూడేళ్లు లేదా ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చేవరకు లేదా తదుపరి ఉత్వర్వులు వెలువడే వరకు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతారని తెలిపింది. పైవాటిలో ఏది ముందైతే అప్పుడు ఆయన పదవీకాలం ముగుస్తుందని పేర్కొంది. ఐఆర్‌డీఏఐ మాజీ ఛైర్‌పర్సన్‌ దేబాషిష్‌ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చి 13తో ముగియడంతో ఆయన స్థానంలో తాజాగా అజయ్‌ సేథ్‌ను నియమించారు. అజయ్‌ సేథ్‌ (Ajay Seth ) 1987 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన 2021 మే 1న ఆర్థిక శాఖలో చేరి 2025 జూన్‌ 30న పదవీ విరమణ చేశారు. సేథ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఎంబీఏలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

భారతదేశంలో ధనకార్య కార్యదర్శి ఎవరు?

అజయ్ సేథ్ ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి. పదవీ విరమణతో పాటు పదవీకాలాన్ని పొడిగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 22 ప్రకారం, ఆర్థిక కార్యదర్శి 1-రూపాయి నోటుపై సంతకం చేస్తారు. భారత ప్రభుత్వ కార్యదర్శిగా, ఆర్థిక కార్యదర్శి ఇండియన్ ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్‌లో 23వ స్థానంలో ఉన్నారు.

ఐఏఎస్ ఆర్మీ ర్యాంక్ ఏది?

లెఫ్టినెంట్ (ఆర్మీ) ప్రారంభ స్థాయిలో అసిస్టెంట్ కలెక్టర్ (IAS)తో సమానం . మేజర్ జనరల్ (ఆర్మీ) రాష్ట్ర కార్యదర్శి (IAS)తో సమన్వయం చేసుకుంటారు. జనరల్ (ఆర్మీ) అత్యున్నత పౌర సేవకుడు అయిన క్యాబినెట్ కార్యదర్శి (IAS)తో సమానం.

ఐఏఎస్ లేదా డీజీపీలో ఎవరు ఎక్కువ శక్తివంతమైన వారు?

రాష్ట్ర/కేంద్రంలో DGP అత్యంత శక్తివంతమైన IPS ర్యాంక్, అయితే చీఫ్ సెక్రటరీ IAS అధికారులలో అత్యున్నత పరిపాలనా ర్యాంక్. చీఫ్ సెక్రటరీ రాష్ట్ర పరిపాలనా అధిపతి కాబట్టి, DGP IAS కి జవాబుదారీగా ఉంటారు. కాబట్టి, అధికారం పరంగా, IAS అధికారి IAS కంటే శక్తివంతమైనవాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

📢 For Advertisement Booking: 98481 12870