हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం

Sudha
Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)కి కొత్త చైర్మన్‌ను నియమించారు.మాజీ ఐఏఎస్ అధికారి మరియు మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అయిన అజయ్‌ సేథ్‌‌ను (Ajay Seth) కేంద్ర ప్రభుత్వం IRDAI చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆజయ్‌ సేథ్‌ మూడేళ్ల కాలానికి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని ‘ది అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ క్యాబినెట్‌ వెల్లడించింది.

Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం
Ajay Seth : ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌గా అజయ్‌ సేథ్‌ నియామకం

అజయ్‌ సేథ్‌ (Ajay Seth ) మూడేళ్లు లేదా ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చేవరకు లేదా తదుపరి ఉత్వర్వులు వెలువడే వరకు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతారని తెలిపింది. పైవాటిలో ఏది ముందైతే అప్పుడు ఆయన పదవీకాలం ముగుస్తుందని పేర్కొంది. ఐఆర్‌డీఏఐ మాజీ ఛైర్‌పర్సన్‌ దేబాషిష్‌ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చి 13తో ముగియడంతో ఆయన స్థానంలో తాజాగా అజయ్‌ సేథ్‌ను నియమించారు. అజయ్‌ సేథ్‌ (Ajay Seth ) 1987 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన 2021 మే 1న ఆర్థిక శాఖలో చేరి 2025 జూన్‌ 30న పదవీ విరమణ చేశారు. సేథ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఎంబీఏలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

భారతదేశంలో ధనకార్య కార్యదర్శి ఎవరు?

అజయ్ సేథ్ ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి. పదవీ విరమణతో పాటు పదవీకాలాన్ని పొడిగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 22 ప్రకారం, ఆర్థిక కార్యదర్శి 1-రూపాయి నోటుపై సంతకం చేస్తారు. భారత ప్రభుత్వ కార్యదర్శిగా, ఆర్థిక కార్యదర్శి ఇండియన్ ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్‌లో 23వ స్థానంలో ఉన్నారు.

ఐఏఎస్ ఆర్మీ ర్యాంక్ ఏది?

లెఫ్టినెంట్ (ఆర్మీ) ప్రారంభ స్థాయిలో అసిస్టెంట్ కలెక్టర్ (IAS)తో సమానం . మేజర్ జనరల్ (ఆర్మీ) రాష్ట్ర కార్యదర్శి (IAS)తో సమన్వయం చేసుకుంటారు. జనరల్ (ఆర్మీ) అత్యున్నత పౌర సేవకుడు అయిన క్యాబినెట్ కార్యదర్శి (IAS)తో సమానం.

ఐఏఎస్ లేదా డీజీపీలో ఎవరు ఎక్కువ శక్తివంతమైన వారు?

రాష్ట్ర/కేంద్రంలో DGP అత్యంత శక్తివంతమైన IPS ర్యాంక్, అయితే చీఫ్ సెక్రటరీ IAS అధికారులలో అత్యున్నత పరిపాలనా ర్యాంక్. చీఫ్ సెక్రటరీ రాష్ట్ర పరిపాలనా అధిపతి కాబట్టి, DGP IAS కి జవాబుదారీగా ఉంటారు. కాబట్టి, అధికారం పరంగా, IAS అధికారి IAS కంటే శక్తివంతమైనవాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870