हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

Divya Vani M
ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి అతిశీ స్పష్టం చేశారు. గోవాలో మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి పొత్తులపై చర్చలు జరగలేదని ఆమె తెలిపారు.గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో తమ పార్టీ పూర్తిగా స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని అతిశీ వెల్లడించారు. కూటమిగా ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది బీజేపీలో చేరారు. ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు కేవలం 3 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఆమె గుర్తుచేశారు.

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ
ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదన్న అతిశీ

గత ఎన్నికల్లో ఆప్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలోనే కొనసాగుతున్నారని అతిశీ స్పష్టం చేశారు. మేము రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు రాలేదు. ప్రజా సేవే మా లక్ష్యం. అందుకే మా ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉన్నారు అని ఆమె అన్నారు. ఆప్ నేతలు తమ పార్టీ నుంచి బీజేపీకి వెళ్లలేదని, ఎవరు ఎంత ప్రలోభాలు పెట్టినా తాము విలువలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఎలా సాధ్యం అని ఆమె ప్రశ్నించారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితంపై స్పందించిన అతిశీ

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఆమె స్పందిస్తూ, “మేము ఓడిపోయామా, గెలిచామా అనేది ముఖ్యం కాదు. ప్రజల పరిస్థితి ఎలా మారుతుందనేదే అసలు ప్రశ్న అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 250 మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని, ఉచిత మందులను నిలిపివేస్తామని ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం ఓడితే విద్యుత్ కోతలు మళ్లీ మొదలవుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందకుండా పోతుంది అని కేజ్రీవాల్ ముందే హెచ్చరించారని అతిశీ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవాలో తమ బలం పెంచుకునేందుకు కృషి చేస్తోందని, ప్రజలకు తమ పాలన మోడల్‌ను వివరించి, మద్దతు కూడగట్టేందుకు ఇంటింటా ప్రచారం చేపడతామని ఆమె తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

📢 For Advertisement Booking: 98481 12870