हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య

Vanipushpa
భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య

ఓ మహిళ తన భర్త కిడ్నీ అమ్మాలని ఒత్తిడి చేసి, ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటుచేసుకుంది. సంక్రైల్‌కు చెందిన మహిళ 10 లక్షల రూపాయలకు కిడ్నీ అమ్మేందుకు భర్తను ట్రాప్ చేసింది. ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, కుమార్తె విద్యా, వివాహం కోసం డబ్బు ఆదా చేయాలనీ ఆమె భర్త ఒప్పుకునేలా చేసింది. ఏడాది సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత, అతను మూడు నెలల క్రితం కొనుగోలుదారుని కనుగొన్నాడు.
తమ కూతురిని మంచి స్కూల్‌లో చేర్పిస్తానని భావించి ఆ వ్యక్తి తన కిడ్నీని అమ్మేశాడు, తనకు వచ్చిన 10 లక్షల రూపాయలతో అతని ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. గత నెలలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని, కోలుకోవాలని భర్తకు భార్య చెప్పింది. ఏడాది క్రితం తనకు పరిచయమైన బరాక్‌పూర్‌కు చెందిన మరో వ్యక్తితో భార్య పారిపోయింది. ఇద్దరూ సోషల్ మీడియాలో కలుసుకుని, చివరికి రిలేషన్ షిప్ లోకి వచ్చారు.


భర్త మీడియాతో మాట్లాడుతూ, “ఒకరోజు ఆమె ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. అల్మిరాలో మరికొంత నగదుతో పాటు మొత్తం రూ. 10 లక్షల నగదు కనిపించలేదు.” ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సహజీవనం చేస్తోందని తెలుసుకున్నాడు. ఆమె భర్త, కూతురు, అత్తగారు వారితో మాట్లాడేందుకు వెళ్లగా, ఇద్దరూ తలుపు తీయడానికి నిరాకరించారు. భర్త కుటుంబీకులు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ, మహిళ వారితో మాట్లాడేందుకు నిరాకరించింది, విడాకులు ఇవ్వాలని భర్తను బెదిరించింది. ఆమె తీసుకున్న అదనపు డబ్బు తన సొంతమని బెదిరించడం కొసమెరుపు. పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

పెరగనున్న హోండా కార్ల ధరలు

పెరగనున్న హోండా కార్ల ధరలు

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

📢 For Advertisement Booking: 98481 12870