हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!

Sudheer
75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. “ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో దేశం తన రాజ్యాంగాన్ని పాటిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 వసంతాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో దేశం మరింత సమర్థంగా సుసంపన్నంగా మారేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

2024 చివరలో దేశం నూతన ఉత్సాహంతో 2025 ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 2025లో దేశాన్ని ప్రపంచ అగ్రశ్రేణిలో నిలిపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, పలు సందర్భాలలో రాజ్యాంగం ప్రజల హక్కుల రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం ఎంతో కీలకమైందని , పార్లమెంటులో సభ్యులందరికీ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని, సమిష్టిగా పని చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు తమ వ్యతిరేక అభిప్రాయాల పరిమితిని సరిచూసుకుని, ప్రజల అవసరాలు, అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని సూచించారు. 75వ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంతో జరుపుకోవాలని ఆయన కోరారు.

అలాగే రేపు పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 75వ రాజ్యాంగ వార్షికోత్సవం ఘనంగా జరగనున్న సందర్భంగా, ప్రజల మధ్య చట్టం, రాజ్యాంగం గురించిన అవగాహన పెరిగే అవకాశం ఉందని మోదీపేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870