हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Vijay’s TVK Rally Stampede : 38 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం

Sudheer
Vijay’s TVK Rally Stampede : 38 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం

తమిళనాడులోని కరూరు(Karur )లో టీవీకే పార్టీ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం (Compensation) అందజేయనున్నట్లు సీఎం ఎం.కె. స్టాలిన్ వెల్లడించారు. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చే ప్రయత్నంగా భావించబడుతోంది.

Heavy Rains : నేడు తెలంగాణ లోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

అదేవిధంగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ప్రభుత్వం సాయం చేయనుంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించినట్లు స్టాలిన్ తెలిపారు. బాధితుల చికిత్స, భద్రతా చర్యలపై అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలంటూ సీఎం ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఇది బాధితులు త్వరగా కోలుకోవడంలో కొంత సహాయపడనుంది.

రేపు స్వయంగా కరూర్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకోవడమే కాకుండా, ప్రభుత్వ మద్దతు పట్ల వారికి నమ్మకాన్ని కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను పరిశీలించనున్నట్లు కూడా సీఎం స్టాలిన్ చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870