భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ లో వరుస నష్టాలకు గురిఅవుతున్న స్టాక్ మార్కెట్ కాస్త కుదుట పడింది. 498 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్ 78,540కు పెరిగింది. అదే బాటలో నిఫ్టీ కూడా 165 పాయింట్ల లాభంతో 23,753 వద్ద ముగిసింది.
జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించాయి.జొమాటో, మారుతి, నెస్లే ఇండియా, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రపంచ దేశాలకు భారత్ షాక్
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు
బాలికల కోసం ప్రభుత్వ పథకాలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
ఆధార్ కార్డు పోయిందా..?
బంగారం ధర షాక్!
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్