మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆ వాహనంలోని 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో పూణే-నాసిక్ హైవేపై నారాయణగావ్ వైపు వెళ్తున్న మినీ వ్యాన్ను టెంపో ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఖాళీ బస్సును అది బలంగా ఢీకొట్టింది.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మినీ వ్యాన్లో ప్రయాణించిన 9 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి
చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత
సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే
భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి
వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్కు ప్రధాని మోదీ శ్రీకారం
ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్లైన్స్?
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి
చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత
సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే
భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి
వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్కు ప్రధాని మోదీ శ్రీకారం
ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్లైన్స్?
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి
చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత
సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే
భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి
వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్కు ప్రధాని మోదీ శ్రీకారం
ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్లైన్స్?
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి
చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత
సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే
భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి
వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్కు ప్రధాని మోదీ శ్రీకారం
ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్లైన్స్?
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం
బస్సును ఢీకొట్టిన వ్యాన్.. 9 మంది మృతి