हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Narendra Modi: రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Sharanya
Narendra Modi: రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

దేశ రైతుల హితం కోసం ఎలాంటి రాజీకి తావులేదని, అవసరమైతే ఏ మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తేల్చిచెప్పారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన మరుసటి రోజే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Narendra Modi:
Narendra Modi:

అమెరికా సుంకాల యుద్ధం.. మోదీ ధీటైన స్పందన

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నందుకుగాను భారత్ ఎగుమతులపై అమెరికా ఇటీవల 25% అదనపు సుంకాలు విధించింది. మునుపటి 25%తో కలిపి మొత్తం 50%కు చేరిన ఈ సుంకాలు భారత్‌కి పెద్ద దెబ్బ. ఇదే తరుణంలో ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో మోదీ మాట్లాడారు.

“రైతుల ప్రయోజనాల్లో రాజీ లేదు”

“రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు – వీరి ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అవసరమైతే వ్యక్తిగతంగా త్యాగానికి కూడా సిద్ధమే. దేశంలోని ప్రతి రైతు కోసం భారత్ నిబద్ధంగా నిలుస్తుంది” అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

విదేశాంగ శాఖ స్పందన – అమెరికా చర్య అన్యాయం

అమెరికా విధించిన సుంకాలపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. “రష్యా చమురు దిగుమతులపై భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం. ఇది అహేతుకమైన చర్య. 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుంది,” అని ఘాటుగా పేర్కొంది. చమురు దిగుమతులు భారత్‌కు కీలకమైన అంశమని, దేశ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని సరఫరాలను కొనసాగించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారత్ దయచేసే దేశం కాదని, తన ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రతి చర్యకైనా వెనుకాడబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-girlfriend-commits-suicide-after-being-harassed-by-boyfriend/crime/527268/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870