విద్యార్థులతో సమావేశమైన నరేంద్ర మోదీ..

విద్యార్థులతో సమావేశమైన నరేంద్ర మోదీ..ఎందుకంటే?

పరీక్షలు ప్రారంభం కావడానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన విద్యార్థులకు ప్రశాంతంగా పరీక్షలు రాయడం ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలో సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన తదుపరి తరగతులలో ప్రవేశం లేదా ఇతర సమస్యలపై కూడా మాట్లాడారు.ప్రధాని మోదీ ఢిల్లీలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పాస్ అవుతారని నమ్మే విద్యార్థులను మాత్రమే ప్రమోట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో అవినీతి ఉందని పాఠశాలలలో గ్యారంటీ పాస్ అవుతున్నవారినే పై తరగతులకు పంపుతున్నారని చెప్పారు.

విద్యార్థులతో సమావేశమైన నరేంద్ర మోదీ..
విద్యార్థులతో సమావేశమైన నరేంద్ర మోదీ..ఎందుకంటే?

ప్రధాని ఢిల్లీలోని పాఠశాలల విద్యా విధానంపై ఫైర్ అవుతూ 9వ తరగతిని దాటడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అనుమతించనట్లు చెప్పారు. కేవలం పాస్ అవుతారని నమ్మే విద్యార్థులను మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నారని ఆరోపించారు. రిజల్ట్ సరిపోతే తప్ప ప్రభుత్వానికి పరువు పోతుందని వారు భావించడంపై ప్రధాని దృష్టి పెట్టారు.ఢిల్లీ పాఠశాలలలో 9వ 11వ తరగతులలో ఫెయిల్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వివరాల ప్రకారం ప్రతి ఏడాదీ 9వ తరగతిలో లక్ష మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ఢిల్లీ విద్యావ్యవస్థలో గల లోపాలను ప్రస్తావించారు.

Related Posts
రష్యాతో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకారం
రష్యాతో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకారం

గత మూడుసంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో రెండు దేశాలతో పాటు అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. యుద్ధం ముగింపుకు ట్రంప్ తో పాటు ఇతర దేశాలు కూడా Read more

ఏపీలో త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
premium liquor stores

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల విక్రయానికి ప్రత్యేకంగా ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ Read more

మళ్లీ అధికారంలోకి వచ్చాక పెరిగిన వాటర్‌ బిల్లు మాఫీ చేస్తా: కేజ్రీవాల్
Kejriwal will waive the increased water bill after coming back to power

న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పెరిగిన నీటి బిల్లులను మాఫీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంతి Read more

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *