Nara Lokesh వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు నారా లోకేశ్

Nara Lokesh : వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు: నారా లోకేశ్

Nara Lokesh : వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు: నారా లోకేశ్ చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ మృతి చెందడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రాక్షస మూకల దాడిలో ప్రాణం కోల్పోయిన రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కుమారుడు సురేష్‌కు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాను అని తెలిపారు.

Nara Lokesh వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు నారా లోకేశ్
Nara Lokesh వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు నారా లోకేశ్

వైసీపీపై లోకేశ్ తీవ్ర విమర్శలు

ఈ ఘటనపై లోకేశ్ వైసీపీ పాలన, హత్యా రాజకీయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శవం దగ్గర పుట్టి, మరో మృతదేహంతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఛీకొట్టారు. అయినా హత్యా రాజకీయాలు మానడం లేదు. నిందితులను కఠినంగా శిక్షిస్తాం.వైసీపీ రక్తచరిత్ర వల్ల టీడీపీకి మరో త్యాగి కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబానికి అండగా ఉంటాం.

రామకృష్ణ కుటుంబానికి టీడీపీ అండ

టీడీపీ శ్రేణులు రామకృష్ణ కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యా రాజకీయాలు న్యాయమా అని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!

Related Posts
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. Read more

ఏపీలో డైకిన్ కర్మాగారం ఏర్పాటు
daikin

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు చొరవతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు Read more

గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి – జగన్
jagan gurla

విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైస్ జగన్ అన్నారు. గుర్ల‌లో సెప్టెంబర్‌ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా Read more

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ : కేంద్రం ఉత్తర్వులు
Visakhapatnam Railway Zone.. Central Orders

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *