हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Nara Lokesh: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

Sharanya
Nara Lokesh: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు (Lord Krishna) అవతరించిన పవిత్ర దినం ఇదని అన్నారు. ఆయన చూపిన నీతి మార్గంలో నడుస్తూ, ప్రతి ఒక్కరూ తమ జీవితాలను ఆనందం, సంతోషాలతో నింపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

Nara Lokesh:
Nara Lokesh:

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు

మరోవైపు, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee)వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ (Nara Lokesh) ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవితాంతం తన సిద్ధాంతాలకు కట్టుబడి, ఓర్పు, దార్శనికతతో ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.

వాజ్‌పేయి నాయకత్వంపై ప్రశంసలు

దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక, మౌలిక వసతుల రంగాల్లో అమలు చేసిన సంస్కరణలు భారత రూపురేఖలను మార్చేశాయని లోకేశ్ అన్నారు. తన ప్రసంగాలతో దేశ ప్రజలను మంత్రముగ్ధులను చేసిన మహానాయకుడిగా ఆయనను కొనియాడారు. దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని ప్రజలకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/low-pressure-in-the-bay-of-bengal-is-getting-stronger/andhra-pradesh/530892/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870