हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Nara Lokesh : రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్ : నారా లోకేశ్

Divya Vani M
Nara Lokesh : రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్ : నారా లోకేశ్

ఇంటి స్థలాన్ని రిజిస్టర్ చేయాలంటే ఖర్చు భరించాల్సిందేనని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి వార్త ఉంది.వచ్చే వారం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తానే స్వయంగా వెల్లడించారు.ఆయన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం నాలుగో రోజు మంగళగిరిలో మాట్లాడారు.మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద నిర్వహించిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందించారు.ఇదేరోజు మొత్తం 1030 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, గతంలో పట్టాల కోసం ప్రజలు ఎంతగా సతమతమయ్యారో గుర్తు చేశారు.

Nara Lokesh రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్ నారా లోకేశ్
Nara Lokesh రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్ నారా లోకేశ్

ఒకప్పుడు చెప్పులరిగేలా తిరిగారు, ఎవ్వరూ పట్టించుకోలేదు

పట్టాల కోసం ప్రజలు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్లో జిరాక్స్ తీసుకోవడానికే వేల రూపాయలు ఖర్చయ్యేవని, అర్జీలు పెట్టుకోవడానికే తలబొప్పి అయ్యేదని గుర్తు చేశారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, తాము ప్రభుత్వం ఏర్పరిచిన తరువాత యుద్ధప్రాతిపదికన పనులు చేశామన్నారు.వచ్చే వారం నుంచి మీ ఇంటి స్థలాన్ని ప్రభుత్వ స్థాయిలో నమోదు చేసుకోవచ్చు. అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా.ఇది సామాన్యుడికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. అంతే కాకుండా, రెండు సంవత్సరాల తర్వాత ఆ స్థలాన్ని అమ్ముకునే హక్కు కూడా వారికి లభిస్తుంది.అయితే ఒక సూచన మాత్రం చేశారు – “దయచేసి ఇప్పుడే అమ్మకూడదు, మన ప్రాంత అభివృద్ధిని ముందే చూడండి” అని చెప్పారు.మంగళగిరి ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడిన లోకేశ్, ఇది దేశంలో నెంబర్ వన్ టౌన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “మీ అందరి సహకారంతో మంగళగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీ కోసం నానా పాట్లూ పడతాను” అంటూ హామీ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

📢 For Advertisement Booking: 98481 12870