Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున హాజరుకాబోతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున తో పాటు ఆయన మాజీ కోడలు పై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున నాంపల్లి కోర్ట్ లో సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున తరపున వాదనలు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.

దీంతో పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు పేర్కొంది. ఈ తరుణంలోనే.. ఇవాళ కోర్ట్ కు హాజరు కానున్నారు అక్కినేని నాగార్జున. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని ఇవాళ నమోదు చేయాలని కోరారు నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి. తదుపరి విచారణ ఈరోజుకు వాయిదా వేసింది మనోరంజన్ కోర్టు.

Related Posts
Maheshwar Reddy: రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Congress government debt is over Rs. 1700 crore per day.. Alleti Maheshwar Reddy

Maheshwar Reddy : తెలంగాణ బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు Read more

మళ్లీ విడుదలైన దమ్ముంటే పట్టుకోరా పాట!
మళ్లీ విడుదలైన దమ్ముంటే పట్టుకోరా పాట!

యూట్యూబ్ నుండి తొలగించిన తర్వాత, పుష్ప 2: ద రూల్ చిత్రబృందం శనివారం ‘దమ్ముంటే పట్టుకోరా’ పాటను తిరిగి విడుదల చేసింది. పుష్ప 2: ద రూల్ Read more

మధ్య తరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్
Revanth Sarkar is good news

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (డిసెంబర్ 6) పదిరోజుల పాటు గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించనున్నట్లు గృహనిర్మాణ Read more

“బుజ్జి తల్లి” పాటను శోభితకు అంకితం చేసిన నాగ చైతన్య
"బుజ్జి తల్లి" పాటను శోభితకు అంకితం చేసిన నాగ చైతన్య

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన పాన్-ఇండియా చిత్రం "తండేల్" ఫిబ్రవరి 7న విడుదల కానుంది. విడుదలకు ముందు, చిత్ర బృందం హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను Read more