हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Myanmar Earthquake : ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య

Divya Vani M
Myanmar Earthquake : ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య

Myanmar Earthquake : ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య మయన్మార్‌లో సంభవించిన భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో మరణించిన వారి సంఖ్య 2 వేల మార్కును దాటి 2,056కి చేరినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంపం ధాటికి కూలిన భవనాల శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 3,900 మంది గాయపడ్డారని, ఇంకా 270 మందికి పైగా అదృశ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు వివిధ దేశాలు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.

APTOPIX Myanmar Southeast Asia Earthquake
APTOPIX Myanmar Southeast Asia Earthquake

భారత్‌తో పాటు యూరోపియన్ యూనియన్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాలు మయన్మార్‌కు ఆర్థిక, సహాయ సహకారాన్ని అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.ఇదిలా ఉండగా, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా స్వల్ప భూకంపం ధాటికి నడిచింది. షియోమి ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించిందని భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు భూగర్భ పరిశోధన సంస్థలు గుర్తించాయి. ఈ భూకంపాల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870