हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Murder: ప్రియుళ్లతో కలిసి పెంపుడు తల్లినే చంపినా కూతురు

Ramya
Murder: ప్రియుళ్లతో కలిసి పెంపుడు తల్లినే చంపినా కూతురు

తనను పెంచిన తల్లినే హత్య చేసిన దత్తత కుమార్తె – ఒడిశా గజపతి జిల్లాలో హృదయవిదారక ఘటన

ఒడిశాలోని గజపతి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 14 ఏళ్లుగా అల్లారుముద్దుగా పెంచిన దత్తత కుమార్తె తన పెంపుడు తల్లినే ప్రేమ వ్యవహారంలో అడ్డుపడుతుందని హత్య చేసింది. ఈ దారుణానికి బాలికతో పాటు ఆమె ఇద్దరు ప్రియులు కలిసి పాల్పడ్డారు. ప్రేమ అనే పేరుతో ఓ తల్లిని అతి క్రూరంగా హతమార్చిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

రెండే రోజుల్లోపు దొరికిన పసికందును దత్తత తీసుకున్న దంపతులు

సుమారు 14 ఏళ్ల క్రితం ఓ దంపతులు భువనేశ్వర్‌లో రోడ్డు పక్కన దొరికిన మూడు రోజుల పసికందును చేరదీసి, అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సంతానం లేకపోవడంతో ఆ పసికందును ప్రేమతో దత్తత తీసుకుని తమ పిల్లలా పెంచుకున్నారు. అయితే ఏడాదిలోనే భర్త మృతి చెందడంతో, ఆ మహిళ ఒంటరిగా తాను దత్తత తీసుకున్న పాపను సంరక్షిస్తూ వచ్చారు. కూతురి చదువుల నిమిత్తం గజపతి జిల్లాలోని పార్లఖేముండిలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.

ప్రేమ పేరుతో పెంపుడు తల్లిపై దాడి – ఘాతుకానికి ముగ్గురూ కలిసి ప్లాన్

ఆ బాలిక కొంతకాలంగా గణేశ్ రథ్ (21), దినేష్ సాహు (20) అనే ఇద్దరు యువకులతో ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన తల్లి వారిని మందలించడమే కాకుండా, సంబంధం కొనసాగించవద్దని కఠినంగా హెచ్చరించింది. దీంతో ప్రేమికుల సహాయంతో తల్లిని హతమార్చాలని బాలిక నిర్ణయించుకుంది. గణేష్ రథ్ ప్రేరణతో తన తల్లిని చంపితే ఆస్తి దక్కుతుందన్న ఆశతో మాయలో పడిపోయింది.

నిద్రమాత్రలతో మొదలైన హత్యా ప్రణాళిక – దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య

ఏప్రిల్ 29 రాత్రి బాలిక తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి నిద్రలోకి జారుకునేలా చేసింది. అనంతరం తన ఇద్దరు ప్రియుళ్లను ఇంటికి పిలిపించింది. ముగ్గురూ కలిసి తల్లిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండె సంబంధిత సమస్యల వల్ల మృతిచెందిందని బంధువులకు చెప్పడంతో ఎవరూ అనుమానించలేదు.

Murder
Murder

ఫోన్‌లో దాగిన రహస్యాలు – హత్యకు ఆధారాలు బయటకు

ఘటన అనంతరం మృతురాలి సోదరుడు బాలికకు చెందిన మొబైల్ ఫోన్‌ను అనుకోకుండా తన వద్దకు రాగా, అందులో ఉన్న మెసేజ్‌లు, చాట్‌లు పరిశీలించి అసలు నిజాన్ని గమనించాడు. హత్యకు సంబంధించిన ప్లాన్, బంగారు ఆభరణాలు, నగదు దొంగతనంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని గుర్తించి పార్లఖేముండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బంగారం తాకట్టు – మోటార్‌సైకిల్ కొనుగోలు

విచారణలో పోలీసులకు మూడు మొబైల్ ఫోన్లు, రెండు దిండ్లు, సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.60,000 నగదు లభించాయి. అంతేగాక, బాలిక తల్లిని హత్య చేసే ముందే కొంత బంగారం ప్రియుడు గణేశ్‌కు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.2.40 లక్షలు రాగా, అతను కొత్త మోటార్‌సైకిల్ కొనుగోలు చేశాడు.

పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది

గజపతి జిల్లా ఎస్పీ జతీంద్ర కుమార్ పాండా మాట్లాడుతూ, “మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టాం. బాలిక మొబైల్‌లోని చాట్‌లు, సమాచారంతో హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు లభించాయి. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాం,” అని తెలిపారు.

READ ALSO: Israel: గాజాలో ఇజ్రాయెల్ దాడులతో 10 మంది మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

భార్యను దారుణంగా కొట్టి చంపాడు

భార్యను దారుణంగా కొట్టి చంపాడు

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

అంత్యక్రియల వివాదం..రెండు చర్చిలను తగలబెట్టారు

అంత్యక్రియల వివాదం..రెండు చర్చిలను తగలబెట్టారు

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు మృతి

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు మృతి

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

📢 For Advertisement Booking: 98481 12870