हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

News Telugu: layoffs ఎంపిఎల్ ఆన్లైన్ గేమింగ్ నిషేధంతో భారీగా లేఆఫ్లు

Sharanya
News Telugu: layoffs ఎంపిఎల్ ఆన్లైన్ గేమింగ్ నిషేధంతో భారీగా లేఆఫ్లు

News Telugu: భారత ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ పేవమెంట్ గేమ్స్ (ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్) పై నిషేధం విధించడంతో మొబైల్ ప్రీమియర్ (MPL) భారతీయ సిబ్బందిలో పెద్దస్థాయిలో ఉద్యోగాల తొలగింపు వెళ్లింది. రైటర్స్ సమాచారం ప్రకారం, ఎంపిఎల్ 500 మంది భారతీయ ఉద్యోగులలో సుమారు 300మంది మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, లీగల్ విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు.

News Telugu
News Telugu

తగ్గించుకుంటున్న ఉద్యోగుల సంఖ్య

ఎంపిఎల్ సిఇవో సాయి శ్రీనివాస్ ఒక అంతర్గత ఇమెయిల్లో, ‘భారత్లోని మా టీమ్లో ఎక్కువమంది ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తోంది. ఈ మార్పు కారణంగా భవిష్యత్తులో భారత్ (India) నుండి ఆదాయం కాస్త తగ్గిపోతుంది’ అని పేర్కొన్నారు. ఆయన ఇమెయిల్లో ఉద్యోగాల ఖచ్చిత సంఖ్య ఇవ్వలేదు.కానీ ప్రభావితుల కోసం కంపెనీ అన్ని సాధ్యమైన మద్దతు అందిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం ఆన్లైన్ పేమెంట్ గేమ్స్ ను ఆర్థిక సమస్యలు, యువతలో వ్యసనం సమస్యలను నివారించడానికి నిషేధించింది. ఫలితంగా, ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్ వంటి పేమెంట్ గేమ్ యాప్లు పెద్దఔత్తున షట్ అయ్యాయి. ఈ నిర్ణయం భారత గేమింగ్ ఇండస్ట్రీని తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఆర్థిక బహుమతులతో పాపులర్

ఎంపిఎల్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు ఫాంటసీ క్రికెట్ ద్వారా వినియోగదారులకు ఆర్థిక బహుమతులు ఇచ్చి పాపులర్ అయ్యాయి. ఈ ఇండస్ట్రీ బిసి ఈ(వెంచర్ కేపిటల్) ఫండ్స్ సహాయంతో 2029లో 3.6 బిలియన్ విలువకు చేరుతుందని అంచనా. ఎంపిఎల్ 2021లో 2.3 బిలియన్ విలువ కలిగి, యూరోప్ లో ఫ్రీ టు ప్లే గేమ్స్, యుఎస్, బ్రెజిల్లో పెయిడ్ గేమ్స్ అందిస్తోంది. గత సంవత్సరం ఎంపిఎల్ భారతీయ ఆదాయం సుమారు ఎస్100
మిలియన్, డ్రీమ్ 11, 8బిలియన్ డాలర్ విలువ కలిగి, ఫాంటసీ క్రికెట్ ఆఫరింగ్ నిలిపివేసింది. ఇతర పేమెంట్ రమ్మీ, పోకర్, యాప్లు కూడా ఆపివేయబడ్డాయి. ఎంపిఎల్ లేఆఫ్స్, ఆన్లైన్ గేమింగ్ నిషేధం వల్ల భారత్లోని వర్క్ ఫోర్స్, మధ్యతరగతి సేలరీ, పర్యావరణ వ్యవస్థ, గేమింగ్ కల్చర్పై పెద్ద ప్రభావం చూపాయి. కానీ ఈ పరిస్థితి పునర్నిర్మాణం, కొత్త అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించి చేయడం వంటి కొత్త దిశలకి కూడా దారితీస్తుంది.

    Read hindi news hindi.vaartha.com

    read also

    https://vaartha.com/railway-board-railway-board-chairman-satish-kumars-tenure-extended-by-one-year/national/539153/

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
    2:17

    దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

    “హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

    “హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

    మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

    మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

    త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

    త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

    రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

    రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

    భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

    భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

    సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

    సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

    గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

    గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

    నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

    నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

    25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

    25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

    నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

    నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

    దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

    దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

    📢 For Advertisement Booking: 98481 12870