हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్

sumalatha chinthakayala
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. నేడు లగచర్ల వెళ్లేందుకు సిద్ధమైన చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. లగచర్ల పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

అటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా దీనిపై నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొండ విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు బీజేపీ ఎంపీ లు ఈటెల రాజేందర్, డికె అరుణ కూడా లగచర్ల వెళ్లనున్నారు. కానీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. అయితే బీజేపీ ఎంపీ లు ఈటెల రాజేందర్, డికె అరుణను కూడా హౌస్ అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870