हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

‘పుష్ప-2’ ను ఫ్యామిలీ చూడాలంటే కష్టమే..!!

Sudheer
‘పుష్ప-2’ ను ఫ్యామిలీ చూడాలంటే కష్టమే..!!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం మరో నాల్గు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. “పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్‌ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్‌ ధరను అదనంగా రూ.800 పెంచింది.

ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక పెరిగిన రేట్ల‌ను బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల‌ను చూసుకుంటే.. ఈ సినిమా విడుదలయిన నాలుగు రోజుల పాటు (డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు) సింగిల్ స్క్రీన్‌లో రూ.354 గా ఉండ‌బోతుండ‌గా.. మల్టీప్లెక్స్‌లో దీని టికెట్ ధర రూ.531గా నిర్ణ‌యించారు. ఇక నాలుగు రోజుల త‌ర్వాత డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.300గా.. మల్టీ ప్లెక్స్‌లో రూ.472 ఉండ‌నుంది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.200.. మల్టీఫ్లెక్స్‌లో రూ.354గా నిర్ణ‌యించారు. దీంతో ఈ సినిమా టికెట్ రేట్లు దాదాపు 20 రోజుల‌కి కానీ త‌గ్గేలా లేవు.

అయితే మొద‌టి నాలుగు రోజులు ఒక ఫ్యామిలీ నుంచి న‌లుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.1380 అవ్వ‌నుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో టికెట్ ధ‌ర‌లు మూవీపై ఎఫెక్ట్ ప‌డ‌నున్న‌ట్లు సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రముఖ నటుడు సురేష్ కుమార్ కన్నుమూత

ప్రముఖ నటుడు సురేష్ కుమార్ కన్నుమూత

బాలయ్య అభిమానిగా మారిన సీనియర్ నటి

బాలయ్య అభిమానిగా మారిన సీనియర్ నటి

అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు

అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు

పేరు ఎత్తకుండానే అనసూయకు రాశి కౌంటర్

పేరు ఎత్తకుండానే అనసూయకు రాశి కౌంటర్

ఐసీయూలో దర్శకుడు భారతీరాజా..అభిమానుల్లో టెన్షన్

ఐసీయూలో దర్శకుడు భారతీరాజా..అభిమానుల్లో టెన్షన్

డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’

డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’

చివరి ట్విస్ట్ ఇదేనా? క్లైమాక్స్ అర్థం ఇదే

చివరి ట్విస్ట్ ఇదేనా? క్లైమాక్స్ అర్థం ఇదే

బాంబే వెల్వెట్ ఫ్లాప్ కారణం ఇదేనా? రణ్‌బీర్.

బాంబే వెల్వెట్ ఫ్లాప్ కారణం ఇదేనా? రణ్‌బీర్.

నీలకంఠ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్

నీలకంఠ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్

విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్

విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్

ది రాజా సాబ్, ప్రభాస్ కొత్త అవతారం, హారర్ కామెడీలో ఎందుకింత రిస్క్?

ది రాజా సాబ్, ప్రభాస్ కొత్త అవతారం, హారర్ కామెడీలో ఎందుకింత రిస్క్?

ధురంధర్ బాక్సాఫీస్ డే 30 1.72 లక్షల టికెట్లు అమ్మకం, మరో రికార్డు శనివారం?

ధురంధర్ బాక్సాఫీస్ డే 30 1.72 లక్షల టికెట్లు అమ్మకం, మరో రికార్డు శనివారం?

📢 For Advertisement Booking: 98481 12870