हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Telugu News: Indian Army Jobs 2025:ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

Sushmitha
Telugu News: Indian Army Jobs 2025:ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ(Military) అకాడమీ (IMA)లో జులై 2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-143)లో ప్రవేశాల కోసం ఇండియన్ ఆర్మీ(Indian Army) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌కు ఈ ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Read Also: Hamas: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రత్యేక బహుమతి

Indian Army Jobs 2025

అర్హతలు, దరఖాస్తు వివరాలు

ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీటెక్)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి జులై 1, 2026 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు నవంబర్ 6, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం, స్టైపెండ్

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఈ కింది దశల్లో ఉంటుంది:

  1. అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్
  2. స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు
  3. ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూ
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  5. మెడికల్ ఎగ్జామినేషన్

తుది ఎంపిక ఈ దశల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 56,400 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇండియన్ ఆర్మీ TGC-143 కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

నవంబర్ 6, 2025.

ఈ నోటిఫికేషన్ కింద ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?

మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమలలో వైభవంగా రథసప్తమి

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

📢 For Advertisement Booking: 98481 12870