हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

WhatsApp Governance : వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు – చంద్రబాబు

Sudheer
WhatsApp Governance : వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీ (Technology) వాడకాన్ని మరింత విస్తరించేందుకు సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక ప్రకటన చేశారు. “వాట్సాప్ గవర్నెన్స్” (WhatsApp Governance) ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌ అని అభివర్ణించిన ఆయన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కార్యక్రమాలు

అగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబనకు ఇది కీలక దశగా అభివర్ణించారు. అలాగే “తల్లికి వందనం” అనే పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పథకం ద్వారా గర్భిణీలకు మెరుగైన ఆరోగ్య సేవలు, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ఎంఎస్ఎంఈలతో ఉపాధి అవకాశాలు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ (MSME) పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, స్థానిక వనరుల వినియోగం అనే లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ప్రాంతం భాగస్వామిగా మారేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

Read Also : Employment Guarantee : ఉపాధి హామీ నిధులు రూ.176.35కోట్లు విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870