masthan rao

రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్ రావు

ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.

Advertisements
Related Posts
Telangana:నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Telangana:నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు "రాజీవ్ యువ వికాసం" పేరుతో ఒక Read more

Megastar Chiranjeevi: హీత్రూ విమానాశ్రయంలో ఘన స్వాగతం : చిరంజీవి
Megastar Chiranjeevi హీత్రూ విమానాశ్రయంలో ఘన స్వాగతం చిరంజీవి

Megastar Chiranjeevi: హీత్రూ విమానాశ్రయంలో ఘన స్వాగతం : చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన ‘జీవిత సాఫల్య Read more

సీఎం రాక నేపథ్యంలో అధికారులు కొండారెడ్డిపల్లిలో భారీగా ఏర్పాట్లు
revanth

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వంత ఊరికి వెళ్లడం ప్రత్యేక సందర్భంగా నిలిచింది. ముఖ్యమంత్రి హోదాలోనే మొదటిసారిగా నాగర్ కర్నూలు జిల్లా Read more

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని గొల్లపల్లి Read more

Advertisements
×