monalisa

ఇంటికెళ్లిపోయిన మోనాలిసా.. వీడియో వైరల్

మహా కుంభమేళాలో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహా కుంభమేళాకు వచ్చే భక్తులు.. మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇంకా కొందరైతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి విసిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. దీంతో ఆమెను కాపాడుకునేందుకు మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి వ్యాపారం సంగతి పక్కనపెడితే.. మోనాలిసాకు, ఆమె కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మోనాలిసాను.. ఆమె తండ్రి.. తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు.

Advertisements


తాజాగా ఓ వీడియో విడుదల చేసిన మోనాలిసా భోంస్లే.. మహా కుంభమేళాలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది. తన రక్షణ, తన కుటుంబం సేఫ్‌గా ఉండటం కోసం తాను తమ స్వస్థలం అయిన ఇండోర్ వెళ్లిపోతున్నట్లు తెలిపింది. ఒకవేళ వీలైతే మళ్లీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వచ్చే పుణ్యస్నానం వరకు వస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచి.. ప్రేమను పంచుతున్న ప్రతీ ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది.

Related Posts
విస్తరింపజేసుకుంటున్న అదానీ వ్యాపారం
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సంస్థలు.. విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో Read more

RSS సభ్యులకు యావజ్జీవ శిక్ష
RSS leaders

కేరళలో 19 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ హత్యకేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు 2005 అక్టోబర్ Read more

కోటి రూపాయ‌ల హెరాయిన్‌తో పట్టుబడిన జోయా ఖాన్‌
కోటి రూపాయ‌ల హెరాయిన్‌తో పట్టుబడిన జోయా ఖాన్‌

లేడీ డాన్ జోయా ఖాన్ అరెస్టు జోయా ఖాన్, ఢిల్లీ నేరసామ్రాజ్యం లో పేరున్న లేడీ డాన్ గా గుర్తింపొందిన ఈ 33 ఏళ్ల యువతికి, హషీం Read more

Central Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. శుభవార్త డీఏ 2 శాతం పెంపుకు ఆమోదం
Good news for central government employees.. DA hike of 2 percent approved

Central Govt : ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డీఏ ను రెండు శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ లో నిర్ణయం తీసుకున్నది. Read more

×