हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Mohammed Shami: భార‌త క్రికెట్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌… మ‌హ్మ‌ద్‌ ష‌మీ వ‌చ్చేస్తున్నాడు

Divya Vani M
Mohammed Shami: భార‌త క్రికెట్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌… మ‌హ్మ‌ద్‌ ష‌మీ వ‌చ్చేస్తున్నాడు

గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ సమయంలో గాయపడిన భారత పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పూర్తిగా కోలుకొని ఫిట్‌గా మళ్లీ మైదానంలోకి వచ్చాడు అతని అభిమానులకు ఇది చాలా శుభవార్త ఇటీవల తన సామాజిక మాధ్యమాల ద్వారా షమీ తన శారీరక ఆరోగ్యం గురించి తాజా వివరాలను పంచుకున్నాడు ఇప్పుడు నేను 100 శాతం నొప్పి లేకుండా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నాను అని షమీ తన సందేశంలో తెలిపాడు న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ అనంతరం షమీ నెట్స్‌లో పూర్తి బౌలింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు ఇది తనకు చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు గత ఏడాది చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న షమీ అప్పటినుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు అయితే ఇటీవలి రోజుల్లో ప్రాక్టీస్ తిరిగి ప్రారంభించడంతో మరలా ఆటకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల షమీ మోకాళ్ళలో మళ్ళీ వాపు వచ్చినట్లు చెప్పగా ఇది అతని జట్టులోకి తిరిగి రాకపై ప్రభావం చూపవచ్చని తెలిపాడు కానీ తాజాగా షమీ తన పూర్తి కోలుకునే ప్రక్రియను పూర్తి చేశాడని మునుపటి వేగంతో బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యాడని తెలిపాడు నిన్న బౌలింగ్ చేసిన తర్వాత నాకు ఎంతో తృప్తి కలిగింది నేను ఇప్పటివరకు కేవలం హాఫ్ రన్-అప్‌తో బౌలింగ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో నా మునుపటి స్టైల్‌లో బౌలింగ్ చేయడానికి మళ్లీ సిద్ధం అయ్యాను అని వివరించాడు అంతేకాకుండా ఆసియా కప్ ముందు తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నట్లు షమీ చెప్పాడు రంజీ మ్యాచ్‌ల ద్వారా నా ఫిట్‌నెస్ స్థాయి ఎలా ఉందో అంచనా వేయగలనని భావిస్తున్నాను అని అన్నారు షమీ తాజా ప్రకటన భారత క్రికెట్ అభిమానులకు చాలా ఆనందం కలిగించింది ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులో ఉండడం టీమిండియాకు ఎంతో బలంగా ఉంటుంది దీంతో అభిమానులు భారత జట్టుపై మరింత నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఆసీస్ గడ్డపై భారత జట్టుకు ఎవరూ ఎదురు ఉండరని అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870