हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Telugu News: Modi-మణిపూర్ కు వరాలజల్లు కురిపించిన ప్రధాని మోదీ

Pooja
Telugu News: Modi-మణిపూర్ కు వరాలజల్లు కురిపించిన ప్రధాని మోదీ

Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మణిపూర్ పర్యటనలో ఉన్నారు. 2023లో మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరిగిన అల్లర్ల తర్వాత, రెండేళ్ల క్రితం ఘటన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ అల్లర్లలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించి, వారి పరిస్థితిని పరిశీలించారు.

ప్రధాని మోదీ తన పర్యటనను నేడు మిజోరం నుంచి ప్రారంభించారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను(Development projects) ప్రారంభించి, శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బైరాబి సైరాంగ్ కొత్త రైల్వే లైన్ను ప్రారంభించడం, చురచంద్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం ముఖ్యాంశాలు.

Modi

ఇతర రాష్ట్రాల పర్యటనా ప్రణాళికలు

మోదీ ఈ పర్యటనలో 15వ తేదీ వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ను సందర్శించనున్నారు. గౌహతిలో భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకలు, కోల్‌కతాలో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను కూడా ప్రారంభించనున్నారు.

మణిపూర్ అభివృద్ధి, ధైర్యానికి ప్రశంస

చురచంద్‌పూర్‌లో(Churachandpur) ప్రసంగంలో మోదీ మణిపూర్ ధైర్యసాహసాలకు నిలయం అని పేర్కొన్నారు. భారీ వర్షాల మధ్య కూడా కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వే లైన్ ప్రారంభం ద్వారా రాష్ట్ర కనెక్టివిటీ మెరుగుపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని ఆయన చెప్పారు.

ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఎందుకు ప్రత్యేకం?
2023లో జరిగిన తెగల అల్లర్ల తర్వాత, రెండేళ్లకు మణిపూర్‌లో ప్రధాని మోదీ మొదటిసారి పర్యటిస్తున్నారు.

ఈ పర్యటనలో ముఖ్య ప్రాజెక్టులు ఏమిటి?
8,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, బైరాబి సైరాంగ్ కొత్త రైల్వే లైన్, చురచంద్‌పూర్ అభివృద్ధి ప్రాజెక్టులు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/modi-prime-minister-modi-launches-historic-project-for-aizawl/national/546569/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

📢 For Advertisement Booking: 98481 12870