हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Mithun Reddy: విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరైన మిథున్ రెడ్డి

Sharanya
Mithun Reddy: విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరైన మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)ను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా నమోదయ్యారు. అనంతరం మిథున్ రెడ్డిని విజయవాడలోని ACB కోర్టులో హాజరు పరిచారు.

వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలింపు

అరెస్టు తర్వాత, మిథున్ రెడ్డి (Mithun Reddy)ని వైద్య పరీక్షల కోసం (medical examinations) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బీపీ, ఈసీజీ, షుగర్ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల నివేదిక ప్రకారం ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలింది. దీంతో మిథున్ రెడ్డిని నేరుగా ACB కోర్టుకు తరలించారు.

రిమాండ్ కోరిన S.I.T

కోర్టులో హాజరైన తర్వాత SIT అధికారులు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కేసులో ఆయన పాత్రపై ప్రత్యేక దర్యాప్తు సంస్థకు గల ఆధారాలపై న్యాయ విచారణ సాగనుంది.

మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర?

మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని SIT భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఏడు గంటలపాటు విచారించిన అనంతరం, ఆయన్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈ అరెస్ట్ కీలక మలుపుగా మారింది.

ఈ కేసులో ఇప్పటికే పలువురిని SIT విచారించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంపై పలు ఆధారాలు వెలుగులోకి రావడంతో మిథున్ రెడ్డిపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు గలంత ముందే ఊహించబడినదే .

మిథున్ రెడ్డి ఎలాంటి కేసులో అరెస్ట్‌ అయ్యారు?



వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన A4 గా ఉన్నారు

Read hindi news: hindi.vaartha.com

Read also: Kishore AEE: తిరువూరు ఏఈఈ ఆత్మహత్యయత్నం..చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870