हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Miss World 2025 : రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. జడ్జిలు ఎవరంటే?

Sudheer
Miss World 2025 : రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. జడ్జిలు ఎవరంటే?

ప్రపంచ అందాల పోటీ మిస్ వరల్డ్-2025 (Miss World 2025) తుది దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ పోటీలు ( Finals ) రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పాల్గొన్న ఈ పోటీ చివరి ఘట్టానికి చేరడంతో అందరి దృష్టి ఇప్పుడు ఫైనల్స్‌పైనే ఉంది.

జడ్జిలగా ప్రముఖులు


ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా పలువురు ప్రముఖులు వ్యవహరించనున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ జడ్జిలుగా ఎంపికయ్యారు. అందగత్తెల నైపుణ్యం, అందం, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర అంశాలను పరిశీలించి, విజేతను నిర్ణయించనున్నారు.

వినోదానికి హంగుగా స్టార్స్ షో


ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ డాన్స్ పర్ఫార్మెన్స్‌లతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ఫైనల్లోకి ఎంపికైన టాప్-3 అందగత్తెల్లో ఒకరిని మిస్ వరల్డ్-2025గా ప్రకటించనున్నారు. హైదరాబాద్‌ వేదికగా ఇంత గొప్ప అంతర్జాతీయ ఈవెంట్ జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.

Read Also : Chandrababu Naidu : రాష్ట్రం నుంచి తరిమికొడదాం : చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870