हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Minuteman-III: మినిట్‌మ్యాన్‌-3 క్షిపణి ప్రయోగం విజయవంతం

Shobha Rani
Minuteman-III: మినిట్‌మ్యాన్‌-3 క్షిపణి ప్రయోగం విజయవంతం

అగ్రరాజ్యం అమెరికా (America) తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించేలా మినిట్‌మ్యాన్‌-3 ( Minuteman-III) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని కాలిఫోర్నియా వాండెన్‌బెర్గ్ స్పేస్ బేస్‌ నుంచి నిర్వహించారు. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్‌ స్పేస్‌ బేస్‌ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల (సుమారు 24,000 కిలోమీటర్లు) అసాధారణ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యమైన మార్షల్‌ దీవుల్లోని అమెరికా స్పేస్‌ అండ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌కు చెందిన బాలిస్టిక్‌ డిఫెన్స్‌ టెస్ట్‌ ప్రదేశానికి ప్రయాణించిందని అధికారులు వెల్లడించారు.
మార్షల్ దీవుల్లోని బహుళ రక్షణ కేంద్రం
ఈ ప్రయోగం గురించి అమెరికా (America) గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ జనరల్‌ థామస్‌ బుస్సెరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సైనిక సంసిద్ధతకు, అణు సామర్థ్యానికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు, ఈ పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని, ఇది రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో భాగంగా నిర్వహించే పరీక్ష అని ఆయన స్పష్టం చేశారు.

Minuteman-III: మినిట్‌మ్యాన్‌-3 క్షిపణి ప్రయోగం విజయవంతం
Minuteman-III: మినిట్‌మ్యాన్‌-3 క్షిపణి ప్రయోగం విజయవంతం

మినిట్‌మ్యాన్‌-3 ప్రత్యేకతలు
మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిలో అత్యంత శక్తిమంతమైన మార్క్‌-21 రీఎంట్రీ వెహికల్‌ అమర్చారు. అవసరమైతే దీనిలో అణు వార్‌హెడ్‌ను కూడా మోహరించే వీలుంది. గతంలో కూడా అమెరికా అనేకసార్లు ఈ క్షిపణి సామర్థ్యాలను పరీక్షించింది. గతేడాది నవంబర్‌లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందు కూడా ఒకసారి దీనిని పరీక్షించినట్లు సమాచారం. 1970ల నాటిదైన మినిట్‌మ్యాన్‌ క్షిపణి వ్యవస్థ స్థానంలో ‘సెంటెనిల్‌ సిస్టమ్‌’ను ప్రవేశపెట్టాలని అమెరికా యోచిస్తున్నప్పటికీ, మినిట్‌మ్యాన్‌-3 ఇప్పటికీ అమెరికా వాయుసేనకు అత్యంత నమ్మకమైన అస్త్రంగా కొనసాగుతోంది.
ట్రంప్ ప్రతిష్ఠాత్మక ప్రకటన: ‘గోల్డెన్ డోమ్’ రక్షణ వ్యవస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం శ్వేతసౌధంలో ఒక కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో అమెరికా (America) గగనతలంలోకి ఎలాంటి శత్రు క్షిపణులు గానీ, అణ్వాయుధాలు గానీ ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ‘గోల్డెన్‌ డోమ్‌’ అనే పేరుతో అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్‌ విజయవంతంగా వినియోగిస్తున్న ‘ఐరన్‌ డోమ్‌’ తరహాలోనే ఈ వ్యవస్థను అమెరికా కోసం రూపొందిస్తున్నట్లు ట్రంప్‌ వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ డోమ్‌’ నిర్మాణానికి సుమారు 175 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను యూఎస్‌ స్పేస్‌ ఫోర్స్‌ జనరల్‌ మైఖేల్‌ గుట్లీన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ ప్రయోగాలు మరియు రక్షణ వ్యవస్థలు అమెరికా భద్రతా వ్యూహంలో భాగంగా, పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అణు ఆయుధ వ్యూహాలు, గగనతల రక్షణ, అంతరిక్ష ఆయుధీకరణ వంటి అంశాలపై అమెరికా (America) తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే యత్నం చేస్తోంది.తన పదవీకాలం ముగిసేలోపే ఈ వ్యవస్థ నిర్మాణం పూర్తవుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా అమెరికా అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘మినిట్‌మ్యాన్‌-3’ వంటి క్షిపణి పరీక్షలు జరుగుతున్న తరుణంలోనే ‘గోల్డెన్‌ డోమ్‌’ వంటి రక్షణ కవచం ఏర్పాటు ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also: Uttara pradesh: లవర్ కోసం కన్న బిడ్డను హత్య చేసిన తల్లి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870