हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana : మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు

Divya Vani M
Telangana : మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు

తెలంగాణ (Telangana) మంత్రివర్గంలో నూతనంగా చేరిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కాంగ్రెస్‌ అధిష్టానం జోరుగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో, ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులూ చేపట్టాలని వ్యూహం సిద్ధమవుతోంది.సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి పార్టీ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. సోమవారం కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన ఆయన, మంగళవారం రాహుల్‌ గాంధీ, ఖర్గేతో రెండున్నర గంటలపాటు చర్చలు జరిపారు.ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న శాఖల పనితీరు, వారి సామర్థ్యంపై రేవంత్‌ నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ వంటి కీలక శాఖల పనితీరు ఈ సమీక్షలో ముఖ్యంగా చర్చకు వచ్చింది.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ ఇప్పటికే మంత్రుల పనితీరు గురించి అధిష్టానానికి నివేదిక అందించినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోల్పోయిన నేతల విషయమై కూడా రేవంత్‌, అధిష్టానం మధ్య చర్చ జరిగింది.

మంత్రి ఉత్తమ్ హస్తినకు.. మంత్రివర్గ మార్పులకు సంకేతమా?

సీఎం రేవంత్‌ ఢిల్లీలో ఉండగా, మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. దీంతో మంత్రి శాఖల మార్పులపై అంతర్గత చర్చ తీవ్రంగా సాగుతోందని ప్రచారం బలపడుతోంది.ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనపై రెండు బహిరంగ సభలపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ సభలకు రాహుల్‌, ఖర్గే హాజరయ్యేలా చేయాలని రేవంత్‌ కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

సీఎంగా రేవంత్‌కి మరో కీలక సూచన

రాహుల్‌ గాంధీ, నరేంద్రమోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్‌కు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ పనితీరు, విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చలు సాగినట్టు తెలుస్తోంది.మరోవైపు నూతన మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. శాఖల కేటాయింపు సీఎం రేవంత్‌ చేతుల్లోనే ఉందని, త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also : India Fertility Rate 2025 : దేశంలో తగ్గిపోతున్న జననాల రేటు: భవిష్యత్‌కు కొత్త సవాల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

📢 For Advertisement Booking: 98481 12870