हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

Sudheer
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి తన వైఖరిని స్పష్టంచేశారు. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనకు పోలీసులెవరూ మాట్లాడలేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఈ ఘటన కు ఎవ్వరు బాద్యులు కారని , అనుకోకుండా జరిగిన ఓ ఆక్సిడెంట్ అని , రేవతి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేసారు.

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేయడం, రోడ్ షోలో పాల్గొనడం వంటి అంశాల్లో వాస్తవాలు ఏమిటనేది అల్లు అర్జున్‌కు కూడా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు బాధితుల పరిస్థితులను కూడా గుర్తించాలని, వారి కుటుంబాలను పరామర్శించడం అవసరమని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం కేవలం బాధితులకు న్యాయం చేయడం మాత్రమేనని, ఆ అంశం పట్ల ఎవ్వరూ విభేదించరాదని ఆయన అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870