हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర గారు స్పీచ్

Uday Kumar
శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర గారు స్పీచ్

కొల్లు రవీంద్ర : రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

  • ప్రజా రాజధానిగా అమరావతిని రూపొందించి తీరుతాం.
  • ఒకరికొక్కరు సమాధానం చెప్పుకోవడం కాదు. రాష్ట్ర ప్రజలకు వారి సమస్యల గురించి చర్చించేందుకు ఈ సభలకు మనల్ని పంపించారు.
  • మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, ఒకే రాజధాని అనే మాటపై నిలబడిన వారికి ఇచ్చి తీర్పు ఏంటో గమనించాలి.
  • 93 శాతం సీట్లు ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తాం.
  • నాడు 2020 విజన్ అంటే అందరూ నవ్వారు. కానీ నాటి విజన్ ఫలితం హైదరాబాద్ రూపంలో నేడు కనిపిస్తోంది.
  • అదే స్ఫూర్తితో విజన్ 2047 రూపొందించాం. ఆ విజన్ గురించి వైసీపీ నేతలు మాట్లాడాలి.
  • ప్రజలిచ్చిన తీర్పును, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించాలి
  • ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని వైసిపి నేతలు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870