हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ తీపి కబురు

Sudheer
ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ తీపి కబురు

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ ప్రకటన విద్యార్థులకు ఊరట కలిగించే విషయమైంది.

ఆసెంబ్లీలో MIM నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. డిటెన్షన్ విధానం కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారి చదువును సజావుగా కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని చెప్పారు.

ఇంజినీరింగ్ విద్యార్థులు పలు అంశాల్లో మెరుగైన ప్రతిభను కనబర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సంస్కరణలు విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తు పై ఒత్తిడిని తగ్గిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదువులు కొనసాగించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిటెన్షన్ విధానం లేకపోవడం వల్ల మళ్లీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, వారి విద్యా ప్రయాణం ఆపకుండా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870