chandra babu

ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫిబ్రవరి 1 నుండి పెంచనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని వెల్లడించారు. అయితే, అమరావతి పరిసర గ్రామాలకు ఈ పెంపు వర్తించబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రెవెన్యూ పెంపుదల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆధారంగా ఛార్జీల పెంపుపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.

Related Posts
శ్రీకాకుళం నుండి జగన్ జిల్లా పర్యటనల శ్రీకారం
jagan tour

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి జనవరి నుండి జిల్లా పర్యటనలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటిస్తూ ప్రజలు, పార్టీ Read more

అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బహిష్కరణకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో, పార్టీ అసెంబ్లీకి Read more

పర్యాటకంలో 20 శాతం వృద్ధి ఉండాలి – సీఎం చంద్రబాబు
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

పర్యాటక రంగంలో కనీసం 20 శాతం వృద్ధి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దిశగా ముందడుగు వేయాలని సీఎం చంద్రబాబు అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక Read more

అమరావతిలో 1000 పడకలబసవతారకం క్యాన్సర్ హాస్పటల్..
basavatharakam amaravathi

అమరావతిలోని తుళ్లూరు శివారు ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మరియు రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి సిద్ధం అవుతోంది. తానాపతి చెరువు నుంచి నెక్కల్లుకు వెళ్లే మార్గంలో 15 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

/