ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫిబ్రవరి 1 నుండి పెంచనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని వెల్లడించారు. అయితే, అమరావతి పరిసర గ్రామాలకు ఈ పెంపు వర్తించబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రెవెన్యూ పెంపుదల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆధారంగా ఛార్జీల పెంపుపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
ఉద్యోగులకు డీఏ శుభవార్త
నేడు ఏపీ కేబినెట్ భేటీ
మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
ఉద్యోగులకు డీఏ శుభవార్త
నేడు ఏపీ కేబినెట్ భేటీ
మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
ఉద్యోగులకు డీఏ శుభవార్త
నేడు ఏపీ కేబినెట్ భేటీ
మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
పోలీస్ నియామకాలు పూర్తి
దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
విజయనగరం లో అగ్నిప్రమాదం..
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి
ఉద్యోగులకు డీఏ శుభవార్త
నేడు ఏపీ కేబినెట్ భేటీ
మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు