హైరదాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి మర్రి జంగిరెడ్డి (80) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వారి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లికి తీసువెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
మర్రి జనార్దన్ రెడ్డికి పితృవియోగం