Maoist flexi

అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. “మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.

Related Posts
8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi to lay foundation stones for various development works in Anakapalle on Jan 8

ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. Read more

40 ఏళ్ల చరిత్రలో ఒక్క పోర్టు అయినా కట్టారా : తూమాటి మాధవరావు
Has a single port been built in 40 years of history.. Thumati Madhavarao

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014-19లో వైజాగ్ లో 4325 ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల పై 2019 Read more

బైడెన్‌ నిర్ణయం: ట్రంప్ అధికారంలోకి రాకముందు ఉక్రెయిన్‌కు కీలక మద్దతు
biden zelensky

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది ఉక్రెయిన్‌కు మిత్ర దేశం నుండి మరింత మద్దతును అందించడానికి Read more

అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లో సేవలు ప్రారంభం : రామ్మోహన్‌ నాయుడు
Sea plane fares available to all. Services to start in 3 months. Rammohan Naidu

విజయవాడ: నేడు విజయవాడ - శ్రీశైలం మధ్య "సీ ప్లేన్" ను సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీ Read more